1,
og NN 0 లా హా లి $9
విషయసూచిక
'బాలజ్ఞాని నచికేత స్ ita pee సత్య కాముడు
భ్ఫుతువు
శ్వేతకేతు
రాజు _- వక కీ * ఇ 8 ఎ భళి
పా?ణమున కే జయము క. ea ఇందు)ని తపస్సు ఏ + 6 ఇ * ఈ జ es డేవతలు బ్రహ్మను దర్శించుట ... పట్టి
(EZR
18 16 22 27 85 47
ఉపనీవతులకథలు
వాలి
న న
బాలజానిన చి కేత ళో (0
సంస్కృత భామలో “ఉపనిషత్తు” లను గ)ంభమయులు గలవు, పా)చీన ఆర్య బు మీశ్వరులు ఈ [గంథ ములను వాసి యుంచిరి, మన పా?చీన బుమీశ్వరులు ఎట్టి ఆలో చనములను వేయువారో, ఎట్టి సాధనము గావించువారో, వారి జీవితములు ఎంత మహ_త్తరమైనవో, ఈ గ్రంథము ములలో కాననగును, కొందరి అద్భుత బాలుర చరితలు ఈ గ)ంథములలో వర్ణింపబడి యున్నవి.
(పథమమున నచిశేతుని విషయము ఆభోచింతము,
వాజక)వస బుమీశంరుని తపో వనములో ఒకనాడు భారత చేశ బువీముని ఫంగవు లందరును సమావేశమై ఉండిరి, ఆ బుపీ.శ్యరుడు విశ్వజిత్ యజమును ఆచరించు యుండాను. ఈ యజ్ఞమును ఆచరించువారు తనకు ఉన్నదం తయు దానము చేయవలసి యుండును తనదని జేనిని కూడ ఉంచుకొనుటకు వీలుతేదు,
యజ్ఞము వూూ_ర్డి ఆయినది వాజశ్రవస బునీ. తేన యావడా సిని ఒకొక చే అందరికిని దానము చేసెను, బాల
2 ఉపనివత్తుల కథలు
నచికేతుడు ఆ యజ్ఞస్థళమున ఒక పక్కన నిలువబడి అంత యు పరికించు చుండెను నచికేతుడు వాజశవన బువికి వె క పుత్రుడు,
దాన ధర్మములు సమాప్తము గావింవబడజెను. ఈ సారి వురో హితులకు దతణలు నమర్చించుకొను సమయము వచ్చినది, కాని దక్రీణలు ఇచ్చుటకు అప్పటికి కొన్ని బక్క. చిక్కిన ఆవులు మాత)మే మిగిలి ఉండెను. ఆ బుమీళ రుడు వానినే వురోహితులకు దశ్చిణగా నమర్చించు కొ నెను,
నచికేతుని మనస్సు విచారముగా ఉండెను, బక్క. చిక్కి.న ఎండిపోయిన ఆవులు విశ్వజిత్ యమునకు దక్ష , అలా అని తలం చెను,
వాజుశ్రవస బువీ అభ్యాగతులను ఒక్కొ_కరి నే పంపి "వేయు చుండిరి, నచికేతుడు తండి)వద్దకు పోయి “ మవార్షి తమరు నన్ను ఎవరికి దానము చేసితిరి ” అని వ)క్నించను,
పుత్రుని పృశ్న తండి) విని విననట్లుగా ఉండెను,
నచికేతుని మనన్సు కలవర పడుచుంజెను, బువీ. నర్యసంమును దానము చేసి తన స్నేహా ధనమును జాచి ఉంచుకొ నెను, విశ్వజిత్ య వ ఫలమును ఆయన పొంద గలరా ॥
విత మిా'శ్రేన్టు సంపదను "నేను నన్ను ఎవరికి దానము చేసితిరి. అని మరల ప్రశ్నించెను,
బువీ. మనస్సులో ఆ ఆలోచనము లేకుండెను. అందు వలన అయన జవాబు చెప్పక మిన్నకుండెను, బాహోక మైన సర్వస్వమును డానము చేసినను బుపీశ్వరుని నున
బాలజ్ఞాని నచికేత 1
స్పులో స్నేవా మాయలు తెలియకుండగ నే డాగి ఉండాను, ఆయన వకాగిచి తమతో ఒళ్కొకరిశే శలవు ఇచ్చి వంపి వేయు చుండిరి,
తండి) ఈసారి కూడ నిరు త్రనుడై ఉందుట గొంచి, “ మవార్షి, నన్ను ఎవరికి దానము చేసితర్సి అని సచిశేతుడు మరల ప్రశ్నించెను,
స్నవా కో)థ కంఠములో- “యమునకు” అని జవాబు "జెప్పెను,
నచికేతుని మనస్సునకు ఆనందము కలిగెను, ఇప్ప టికి తండ్రిగారి యజ్ఞ న్ సార్థక మైనట్లుగా తలం చెను,
అభ్యాగతు లందరును శలవు (గైకొని చవెడలిపోయిరి. యజ్ఞ అగ్ని ఆరి పోయెను, బువీగారి ఆశ)మము శూన్యమై చాన సామ) లన్ని యు కానిపోబణెను, పుతుడు నచికే తుడుకూడ వారితో ెడలిపోప సిద్ధపడి ఉన్నటుల బువి. గ హీం చెను.
“ ఎచ్చటికి పోవుచున్నావు, నచిశేతా ” అని తండి) (పళ్నించను.
నచికేతుడు తం డికి (పణామములు సమర్పించి “ మొ దానమాను సారక పరచుటకు చెడలుచున్నానని ౫ నుడి వను,
జా, అనగా నేమి ?
= తమరు నన్ను యమునకు చానము చేసితిరి. నేను
ఇపుడు యముని సంపదను, అందువలన ఆయన నద్దకు
4 ఉపనిమత్తుల కథలు
భాలకుని ముఖతః ఈ సిరగంఖీర వాక్యము విని బుపీ. శ్యరుడు విస్మితుడాయెను.
— అట్లు అనుమన్నా వేమి నచికేతా ? నేను కోవ ముతో నుడివిన వాకస్టము నత్యమగువా ? ఫుుతుని ఎవరైన పెప్పుడైె న యమునకు జానము చేయుదురా ?
నాకు ఆశషయము తెలియదు, నాయనె = ఆటని స్నేవాము చేత సత్య జా లనమునందు వీముఖు లగుదురా 2 బువీ. ముఖతః అసత్యము ఎన్నడును వెలువడదు.
— కాని ఇది ఎట్లు సాధ్యమగును Pp
me [పపంచములో జీవితము సశ్యము వలె పుట్టు చున్నది, పరిపకగ్గమె రాలి పోవుచున్న ది. ఇట్టి (పపంచ ములో మనుజుని కొరకే వై సగ్యేపాలనమునందు విముఖు లగుట ధర్మమా 1
ఆయన బుపీ.-- వాజ([శవనను కాననియు లేండి వాజ్యశవస ననియు గ్రహించెను, తాను విశ్వజిత్ యజ్ఞము గావించి పొందలేని జ్ఞానమును చాల నచికేతుడు ఎచ్చటి నుండి పొందగలి”ను +
బువీ. మరి వ విధమునను వాదించ లేకపోయెను,
నచికేతుడు మృుత్యులోక మార్లయున యాతను ఆ రంభ చెను,
మర్యసిశిశును మృత్యుచ్వారము వద్దకు బయలు జేరెను.
యమలోక దారము వద్దకు వచ్చి భూచునరిక్రి యనుడు గృభాములో లేనట్లును జా్యాాము బంధింప బడి
శల ని నచిశేత ర్
యున్న ట్లును నచికేతుడు గాంచెను. ఆయనగాక ఈ జ్యార మును మ రెవ్వరును అఆరువ జూలరు,
యముని రాక కొరకు యమఫురి అరకు వద్ద నచి శేతుడు కాచుకొని ఉండెను.
ఒకరోజు రెండు రోజులు, మూడు రోజుఎఐ గడచి పోయెను,
మూడవరోజు యముడు స్వచేశమునకు తిరిగివ చెను, ద్వారము వద్ద ఒక ఆతిధి కాచుకొని ఉన్నటుల గాం చెను,
షురు శవాల చరిత్రలో ఇట్టి సంఘటన ఎన్నడును జరిగియుండ లేదు, ఆవశ్వినము లేకయే మృత్యుడ్యారము వద్ద మానవ శిశువు, నిరాహారముగా మూడు దినములు శాచు కొని ఉండుట ఆశ్చర్య కరమైన విషయము.
మనము సామాన్యులము, యముడు అనినంతే నే భయ వడుచుందుము, కొని ఆయన సరమ నుందరుడగు నీలకాంత పురుషుడని ఉపనిషత్తులు (వాసినవారు నుడువుచు?దురు,
నచికేతుడు మూడురోజులు నిరాహోరిమె తనచా రము వద్ద కాచుకొని ఉన్నాడని వీని యముడు కలవర పడెను,
ఆయన వెంటనే మృత్యువుర డాగాగయును తెరచి వె చెను, మృత్యు ద్వారము వద్ద నికు సూర్యుడు ద్యారపాల కుజ నిలువబడి నట్టుండెను,
మృత్యువు 'చేతులు జోడించుకొొని ఇటుల నుడీవెను- ఓ మానవోత్తమా |! నీవు ఏ ఉద్దేశేముల్ో న్వయముగా ఇచ్చ
6 ఉపనివత్తుల కథలు
టికి వచ్చితివో నాకు తెలియదు, మూడు గోజులు నిరాహో రివై నాజాగరము వద్ద కాచుకొని ఉన్నావు. నా ఈ అప రాభధమును మన్నింపుము, నీవు వరములు కోరుకొనుము, మూడురోజులు కాచుకొని వున్నందుకు మూడు పర ములు కోరుకొనుము. మూడువరములు నీకు పిసాదిం చెదను.
(పథమమున నచికేతుడు వితృ దేవుని విషయము జ్ఞాప కము వచ్చెను. నచికేత ఇంకను వాదయములో శిశువు గానే ఉండెను,
పంథమవరము-__. నా వీతృ బేవుని మనస్సులో నాకొ రకు ఎట్టి విచారము "లేకుండునుగాక ! నేను మరల తండడిగారి వద్దకు పోయినప్పుడు నసంతోమ వ్యాడయముతో నన్ను న్వీక రించూనుగాక !
తథాస్తు అని యముడు ఆశీర్యదింఛెను నేను యము డక్కు ఆనంత ఐశ్యర్యచు' నకు అధికారిని, నీవు ఏ నరము శోరుకొనినను నీకు ప)సాడిం చెదను,
నచికేతుడు... నాకు ఐశ్వర్యముతో వమిపని భయ గన్ముడగు మానవుడు భయమును 2యించి స్యర్షలోకమును పొందునట్టి అభయ మంతమును నాకు చేర్నుమని వేడు కొ నెను,
యముడు అదిచాలా కఠళనమైన దురవగాహ్య్యా మైన మంత్రము !
నచికేతుడు... నీవు ప)సాది.వ్రుయ్క నేను డానినే స్వీకరిం-చెదను,
బాలజ్ఞూని నచి“కీత 7
అప్పుడు యముడు కఠిన సాధన విషయమై కమ ముగా ఓవరించి చెప్పెను, నచికేతుడు ఆ విషయములు విని మరల యమునకు వినిపించెను, యముడు ఆశ రం మొంబెను, తన కంఠ సీమయందున్న రత్నపహోారమును దీసి నచికేతుని కోంఠసీమ యందు అలంకరింప జేసెను మూనవ శిశు కంఠ మున యముని రత్న పోరములు డోలాయమాన మగు చుండెను,
యముడు--- నీన్స మూడవ వరమును కోరుకొనుము నచికేతా! రాజ్యములను, (ప్రభుత్యమును, జాస దాసీ జన మును) వైభవములను కోరుకొనుము !
నచికేతుడు... అన్నిటికంకు కేస్టమైన ఆత్మజ్ఞాన మం్యతేమును నాకు పీసాదింపుమని జేదుకొ నెను.
విముగ్ధ యముడు--- ఇ్రుతకంకు మవా త్తరమైనది, సీపు కోరదగీనది మరేదియు తేడా? నచికేతుడు వ మృత్యువు నకు (ప్రణామము లర్చించి,-- * అంతకంయి "నను కోరునది మకేదియు లేదని నుడివెను,
యముడు దేవ దుర్గభమైన ఆ ఆత్మజ్ఞాన మంత) మును మానవ శిభువగు నచిశేతునకు మూడవ వరముగా (పసాదించెను, 'హానవ శిశువు యొక్క వుహిమచే అనాడు యముని మనస్సు ఉప్పొంగి పోయెను, అయన నచికేతుని ప్రబోధించి ఇట్లు నుడివెను,
ఉ _త్తిహ్హతే జా(గత పావ్యవరాన్ని బోధత. “లెమ్ము, చుల్కొనువీ, గురువుల వద్దకు పోయి నదుప జేశయలను
8 ఉపనిషత్తుల .కథ "ఏ
ఉత్తమ జ్ఞానమును పొందుము, నచిశకీతుడు అనాడు అవురలోకమునుండి అమృత నం చేకమును గాని తెచ్చి ఆంద రికిని (ప్రబోధము గావించెను. లెమ్ము మేల్కొ-మ్మ,
క సర్వే జేదాయత్ పదమామనంతె, తేపాంసీ యది చృంతో బ)వ్మాచర్యం చరంతి, త ల్తేవదదం సంగ హేణ గబవిమి”” ఓంమిదం సర్వం See Text
తొత్సర్యము. సకల "వేదములు ఎవరిని గురించి ఘాోవీ.ంవుచున్నవో, -తొవసో_త్తమలు ఎవరికొరకు (బ్రహ్మా చర్యమును ఆవలంబించి సాధన గావించుచున్నారో అట్టివాడు ఓమ్ ఆను పర మేశ్వరుడు, ఆ వర మేశ్యరుడు యా (వపంచ ములో సర్వత] వ్యాపించి ఉన్నాడు,
ఆజాఛీ(0)ధీలాా
సంధా్రసమయము. అఫుడే సూర్య బేవుడు పళ్చిమ దిగంతపాొంతమున అన్మమించు చుండొను, వన వనాంతర ముల యందున్న వృత శాఖల ప్మ్యతములపై_ రక్కరంజిత కాం తులు తళతళ మెరయుచుండజోను,
గాతమ బుహీకరుని తేపోవనము వివిధ తరు లతాదు లతో పరిపూర్ణ మె గంభీర రూపము డాల్చియుఎజెను, సువాసనల పవితి?) ఇ వాయువులు ఏచుచు మనస్సులను ఆనంద పరవకము గావించు చుండెను.
తరంగములను బోలు “శీంత కేక గుచ్చములు శాతము ముసీళ్వరుని శిరమువపై ఎగురుచుండెను, గంభీర మెన పవిత) మైన సం ధ్యాసమయములో సాంధోోపాసన క్రై మునివఠరుడు నియమిత ఆసనముమై (ప్రశాంత మనన్కు_2ై అనీనుడై యుం జెను, శిష్యబ్బందము శుుభస్నాతుతై పవ్నిత, ప) శాంతేనున స్కు._లై బ్రవ్మా వి్జా ర్టన కొరకు యుషమీవరు నలు_వెఫ్పుల శుశాసననములపై అసీనుళై యుండిరి,
ఇట్టి సమయములో ఒక దీనకొలుడు, శు భన్వచ వదనముతో వినయ విధేయతలతో, గసెతమమునిని నమా వించి, భకిపూర్ల ప ణామములు ఆర్చించ్క విన్నముడ నిలువంజడి యుండెను,
ఉపనిష త్తుల కథలు
గౌొతమముని-- ఏమి, నాయనా, ఆంతయు కుశలమా?
సత్యా చిత్తము,
గౌ ఇటుల వచ్చితి వేమి?
నతి న్ా తమ శిష్యకోటిలో జేర (బవాగ్తవిద్య నభ్య నించుటకు వచ్చితిని.
గాలా మంచిది నాయనా, బ్రహ్మా విద్యార్డ నకు అర్హులు (వాహ్మాణు ౫ సీకులము, es సీవంశవమ్న ముదలగునని చెప్పినయడల అటులనే చేయవచ్చును.
సత్య--- చిత్తము, అవి అన్నియు నాకు తేలియదు,
నా మాతృ బేవి ఉన్నది. ఆమెవద్దకు పోయి వివరములు అన్నియు కనుగొని వచ్చెదను అని (పణమి లి శలన్ర 7కొ నెను,
సత్యకాముడు బాలుడై నను సత్యేనిహ గలవాడు, వినయ ఢేయతలబో ఆరితేరపహాడు నునుణ. “ణమ విభూర్షకు చై నవాడు, బ9వా్శావిదా రన కొరకు బద్ధసంకల్పుడు.
ప్రయాణ (పయాన్ననైనను లత్యు పెట్ట పెటక వనాంతరాళ్ మార్ణములలోబడీి వకఠాకిగా సుదూర గాఫిమాంతరము నం దున్న. జననివ ద్దకు బోయెను,
చీకటి పడినది, అసృష్టదీవము స చ్ర్లగటీరములో వెలి గింపబడి యుండెను, మాతృ టీవి న్నేహార్ల) హృదయముతో డ్య్యారమువద్ద నిలువబడి తనయుని రాకకొరకు ఎదురు చూచ్వు చుండెను,
తనయుడు వచ్చినవెంటనే శాగిట చేర్చుకొని ముఖ వర్చస్సు ప్రై ముద్దిడుక్ ని ఇక్ మ ఎమ నెను, నొయనాశో అని మధురముగా (పళ్నింఇెను.
సత్యకాముడు 1i
సత్య. “ అమ్మా, గురువుగారిని దర్శించితిని. బ్ర హగవిద్యకు అర్హులు బావ్మాణులేనట, నాకులము, గోత్రము, వంశమును గురించి ప్రశ్నించినారు, నాశేమియు తెలియదు, మాతృ దేవి ఉన్నది, ఆమెను అడిగి వచ్చి చెప్పెదనని తిరిగి వచ్చితిని ౫
మౌాతృాేవి అధోవదనయై కన్నీరు మున్నీరుగా శార్చుచు, తనయునితో నిటల నుడివెను... నౌయనౌ, నేను బాల్య కాలమును-డి అనేకుల గృహములలో పరిచారికగా ఉండి పనులొనర్చు కొనుచున్నాను, నీవు ఎప్పుడు వుట్టితివో, వకులమో, వనో తమో, వవంశమో నాకు తెలియదు” అని గద్దదస్వరముతో పలికెను,
మరునాడు నత్య కాముడు మరల బయలుటేరి ఆ (ప శాంతే సంధ్యా నమయమునకు ఆ గపోవనమునకు పోయి గురువుగారిని సమీపించి వినమహృృదయముతో భ క్కిపూర్ణ ప్రణామము లర్చించి నిలువబడి ఉండెను,
గొతమముని- వమినాయనా, అంతయు కుశలమా ? సీ మాతృ బేవిని కనుగొని వచ్చితినా ?
నత్యా చితృము,. కనుగొంటిని అఆమెయు నరిగా 'చెప్పజాలక పోయినది. బాల కాలమునుండియు అశేకుల గృహములలో పరిచారికగా నున్నద నియు, నాకులమ్ము గోత్ర ము నంశమును గురించి ఏమియు *వియు నుడీవినదని జవాబు చెప్పెను,
సత్యకాముశని నోటినుండి ఈమాట వెలువడీన వెం టనే గురువుగారి నలువైపుల ఆసీనుశ్రాయున్న శిష్యులంద
'
12 ఉపనిమత్తుల కథలు
రును “ఓరీ వీడు కులభ్రష్టుడురా, ఏీడుగోత) హీనుడురా, వీడి! బ్ర)హ్మూవి బ్యేమిటిరా ? ౫ ఆని వివధరీతుల నా బాలుని తూూలనాడుచు లే నెష్పానుండివిచి న్నమైన మధు మశ్చీ కముల వలె గుసగున లాడు కొనుచు చంచలు లై యుండిరి,
ఇట్టి సమయములో,
గొతమముని నిమోలిత నేతుడు, ధ్యాన నిమగ్న హృడయుడు, తాసస్తో త్రములలో తవో మహిమానింతుడు, కరుణార్లి హృదయుడు (బవ్మా తేజోమయ సరూపుడు, సర్యజీవ దయాపరుడు, భారత చేశ మహోన్న తాదర్శ (పచా రకుడు, భొరతజ్ఞాన గౌరవ ప)తిస్టాపకుడు ఆననమునుండి వెకీ లేచి( కరుణారస (పఫా ర్ల న్మేతములతో, మాఘర్య (ప్రపూర్ణ వాక్ళములతోో. దివ లేజస్పులో ఏ రాజిల్లుచున్న ఆ బాలుని కొగట చేర్చుకుని, ముఖవర్పస్సువై ముద్దిడుకొని “నాయనా, సత్యకామా, సత్యము చెప్పిన సగ్యకాముడన్ర, ద్విజులలో శేముడవు, నీవు సకలనుగుణ సంపన్ను డవు నీవు, (బ్రహ్మ విద్యకు అర్హుడవు నాయనా, అని ఆశిర్గదించి, తన శిష్య గణములో చేర్చుకుని (బహాగ్దవిద్య టోధిం చెను,
భృగువు ఆా(0)ా
వరుణ బువీ. కుమూరుడు భృగువు,
భృగువు బాల్య కాలమున నే వేద వేదాంగములు పఠించెను. కాని మనస్సునకు శాంతిలేదు,
బ్రహ్మ అనగా ఏమిటి, ఎవరు? ఈ పక్నకు సరి మైన జవాబు ఎవరు చెప్పగలరు ?
భృగువు తండి )వద్దకు పోయను--- నాయనా, ఒక ప్రశ్న ఉన్నద నెను,
ఎ అడుగుము, భృగు?
ఆ బ్యవ్మా అనగా ఎవరు, ఏమిటి= ఈ విషయము తెలుసుకొన వలెనని అభిలషీంచుచున్నాను,
వరుణ బువీ, మనస్సు కలవరము చెందెను. బౌలుని ముఖత ఇంత కఠినమైన ప్రశ్నయా 1 వరణ బుమీ ప్నుత్రు నకు ఇటుల ఉపచేశము నొనంగను- నాయన్మా ఎపసి నుండీ జీవులు ఫుట్టుచున్నవో, ఎవనివలన పుట్టిన షు బ్రతుకు చున్నవో, చనిపోయిన పిమ్మట ఏవనిలో వ వేశించు చున్నవో అదియే (బవ్మా, చానిసి తపస్స్పుడ్యారా ' తోలును కొనుము,
భృగువు తపస్సులో కూరుచుం డెను, కఠిన తపస్సు గావించిన వీమ్మట ఇట్లు గ హిం చెను...
14 ఉపనిమత్తుల కథలు
అన్నమే (వా, అన్నమునుండియే జీవులు పుట్టు చున్నవి, అన్నము వల్లనే జీవించుచున్నవి, ఆన్నమునందే మరల (ప్రవేశించుచున్న వి,
కాని భృగు మనస్సునకు కొంతికలుగ లేదు, (బహ్మాకు అది ఒక్క. రూపమా, అది ఆయన సంపూర్మ రూపము కాదు అని ఎవరో ఆయనకు _(పబోధించుచున్నటుల లో జను, '
భృగు మరల తండిగారిని శరణు బెొశ్చాెను-. నాయ న్కా నేను తపస్సులో కూరుచుంటిని అన్నమే బవ్మాయని గ)హించి తిని. కాని అంతేమాతేము చేత నామనన్సునకు శాంతి కలుగుట లేదు, బవ్యాాకు మరియుక రూపము గలదా? నుడువుము ఆని వేడికొ నెను,
ఎ వరుణ బుపి. ఇటుల నుడివెను,
'— అవును, ఉన్నది ఆయన శేవలము అన్నమే కాదు ఆయన తపస్సు, తపస్సు వలననే ఆయనను గ )హింప నగును,
ఛృగుమరల కఠినతపస్సులో నిమగ్ను ఉజాయను, అత్యంత కఠొరతపస్సాచరించి, _పాణమే (బహ్ముయని (గ్రహిం 'బెను,
కాని దానివలన కూడ ఆయన మనస్సునకు శాంతి కలుగలేదు, మరల తపస్సులో నిమగ్నుడాయెను ఆ జ్ఞానమే బవహ్యాయని గహించెను,
భృగువు 15
అయినను శాంతి కలుగలేదు. భృగు మరల తవస్సు లో నిమగ్నుడయ్యెను, అదె ఆంత్య తపస్సు ఈసారి తపస్సు ముగిసిన పిమ్మట ఆయన మనస్సులో శతసూర్యులు ఉదయిం చు చున్నటుల తోచెను.
ఆయన ఆనందముతో ఉప్పొంగిపోయి--ోవాందితిని, పఫొందితిని అయనను తెలుసుకొన గలిగితిని అని నుడి వెను, ఆయన ఆనందము ! ఆనందము నుండియే అన్నియు పుట్టు చున్నవి, ఆనందము ద్వారానే అన్నియు బీవించుచున్నవి, ఆనందములో నే జీవులన్నియు లయము పొందుచున్న వి.”
బాలక భృగుని మవాత్తర (పక్న యే నేటి పృుపంచ మును ఆందోళన పరచుచున్నది.
శ్వత కేతు mom ఖీ ఎ
ఉద్దాలక జుమీ. వుతు?ని జ్పీరు "శ్వేత శేతు,
ఉద్దాలక బువి. జూనములో అతుల్య మెనవాడుః ఆయన పుతు్రనకు జ్ఞానార్జన యడల (శద్ధలేదని ఏచారించు వాడు, జ
శత శేతునకు ఉపనయన కాలము గడచి వోయి నను, ఆతడు ఇంకను ఆట పాటలలో నే నిమగ్నమై యుం జను, ఉద్దాలక బువీ. తేనయుని గద్దించి చెప్పి న బేమనగాం-- “నీవు పొమ్ము ఇంక గృవామున నుండతగవు, నీవు గురు గృహమునకు పోయి అధ్యయనము జేయుము,
శ్వతకేతువునకు ఆమాటలు కష్టము కల్రిగం చెను, ఆయన గృహమును వీడి గురువుగారి అ,శమమునకు పోయొను. ద్వాదశ సంవత్సరములలో వేదములను వల్లి) చెను, ఆయన గృవామునుండి వెడలిపోయినఫుడు ఆయనకు ద్వాదశ వత్సరముల వయస్సు ఉండెను. వేదములను, "వేడాంగములను వ్యాకరణము, ఛందస్సు, జోస్టుతిపాదులను పఠించి గృహము నకు తిరిగి వచ్చెను.
శేంతశేతు విద్యను ముగించి గృహమునకు తిరిగి న చ్చెన్సు కాని సమ వయస్కు_లతో ఎవరితోను మాట్లా డుట లేదు, అఆయనవంటి పండితులు మరెవరు లేరని ఆయన
త్రీ శేత్య్వశేతు శ
తలంచువారు, విడ్వ్యాభి మానముతో అందరివైన ఉండ గోరుచుండెను,
శ్వేతకేతు విద్య ఆంతయు వ్వ్ పోయెనని ఉద్దా లక బువీ, తలం వెను, వు(తుడు చౌహ్యిక గ్రంథములను వల్లించినాడేశాని, వాదయములో ఎట్టి జ్ఞానము కలుగలేదు. పుతుు/ని యందున్న ఈ మోపహామును తొలగింప వలెనని తండి నమక ల్లును.
షు తండీ తనయుడైన "శ్వేత శేతుని వీలిచి చెప్పిన బేమునగా,
ఆ కుమారా, నీవు గురు గృహమున విద్య నభ్య సించితివి, నేను నిన్ను పరీశ్నించెదను, నీవు వథమమున పడి ఐదు దినములు ఉపనానము ఉండవలయును డాహొము "వేసినపుడు మంచి నీటిని మాతిము (తాగుబూండ వలయును, పది ఆరవ దినమున నేను పరీశత్స చేయుదును. శీంతేతు పదిఐదు దినములు ఉపబానము చేసెను ఆయన వాము కృశిం చెను, వివర్ణములు డాల్చెను, బుక్, సావు, తతా దములు నీకు కంఠన్మములుగచా, వానిని క్రమముగా అవృ త్రీ షేయునుని ఉచ్చాలక బువీి పది ఆనవనాడు నుడి వెను,
కాని న నం వేత శీంతెకీతు మనో జీవామయులు దుర్చలముగా ఉండుటచే ఆయన గ్లోకములను సృరణకు 'బెచ్చుకొన తేకపోయెను, అందువలన లజ్జతుడాయును,
బువీ. వృుతుడు సిగ్గుపడి ఇట్లు ఎందుకు జదిగెనని (వశ్న్చిం చెను,
18 ఉపనిమత్తుల కథలు
అప్పుడు ఉద్దాలక బువీ ఇసు నుడివెను, ఆగ్ని అంతయు ఆరిపోయిన యడల, మెరుగుడు ప్రురుగువ తె చిన్న కణము మాత%)మే మిగిలియుండును, డాని చరా ఘన కార్య మేదియు నెరవేర జాలదు, ఈసారి నీవు అన్న జల మును స్వీకరించి రమ్ము,
ఆన్న జలమును సీకరించిన పిమ్మట స్లోకములన్ని యు స్మరణకు వచ్చుచున్నటుల "శ్వత కేతు గ)హాం చెను, ఈ మానసిక శ_క్టి అన్నము మిదనే ఆధారపడి యున్నదని [గహిం చెను,
ఉద్దాలక బుమి. వ్యుతుని శాంతపరచ్సి “ అన్నము తుచ్చ మైనదికాదు, మన పాణము ఆన్నమయ మనది, ఆ ప్రాణమే నీవు శ్వేత శేతువు ౫ అని నుడివెను,
శ్వేతకేతు కలవరముతో తండి) _వెపునకు చూచుచు 66 తవురు వమి నుడువు చున్నారు నాయనా ౫ అని పృక్నిం ఇను,
ఎ ఆవును నేను సరిగనే చెప్పుచున్నాను. సర విద్నల సారము మూడు మాటలలో ఇమిడి ఉన్నది. తత్ - త్యం _ అసి. నీవు అదియే అగుచున్నావు,
శ్వత కేతు మరల ఇది వమి అని ప్రశ్నించెను.
ఉద్దాలక బుషి. యిట్లు నుడివెను, నీచే అది శీత శేతువు, పాణములో నీవే పా)౧మ జీవనములో నీవే
శ్వేత శేతు కేం
జీవనము, నీలో ఈ _పాణమయ విళ్వభువనము ఉన్నది, నీవే విశ్యభువనమా, శ్వేత కేతు,
ఆ(శమములో ఒక పెద్ద మరి చెట్టు ఉండెను, ఆ చెట్టు ను చూపించి ఉద్దాలకుడు ఇట్లు నుడివెను, ఇదిగో ఈవృతు మును చూచుచున్నావు, దీని మొదలులో గొడ్డలితో దెబ్బ చేసిన యడల దీనికి బెబ్బ తపలును, కాని ఇది చావదు, దీని (పతి ఆణువులోను జీవన శ _క్లి మిళితమె ఉన్నది, ఆ జీవన శక్తితో చైతన్యము కలిసి ఉన్నది. తళ్సలితముగా దెబ్బలు తనవై పడినను తనను మరల బితికించు కొను చుండును, కాని ఈ వృతుమునుండి ఒక కొమ్మను విరుగ గొట్టుదు వేని ఆ కొమ్మ ఎండి చచ్చి పోవును, అటులనే మనలో ఆశక్తి ఉన్నది, దానిని మనము జీవాత్మ అందుము అది బ్రహ్మా మయమై ఉన్నది, నీవు ఆ బ్ర)వ్యామయమై ఉన్నావు.
శ్వేత శేకు నేతముల నుండి తెర తొొలగింద బడి నట్లాయెను,
యుప, ఉ ద్రాలకుడు పుతునిపిలి చి న్ చెట్టుకి )ందచాలా పండ్లు పడి ఉన్నవి, ఒకదానిని గొని తెమ్ము అనెను,
శ్వేత కేతు ఒక ఫలమును తెచ్చాను,
ఉద్దాలకుడు... ఫలమును విచ్చి చూడుము,
శ్వేతకేతు ఫలమును విచ్చి తిని. ఇ
ఉ--- ఏమి కనువడుచున్నది 4
20 ఉపనిషత్తుల కథ 61!
3 ఆణువ్రుల వలె సూత్యు బిజములు,
ఉ.... బీజములనుండి ఒక జానిసి “వేరు పరచి దానిని విచ్చిచరాడుము,
“జం. విచ్చితిని,
ఉ- ఈసారి వమి కాన్ప్సించుచున్నది |!
సు. బిన్మయమొంది ఏమియు శానునీంచుట లేదు అని నుడివెను,
ఉద్ద'లకబువ్....... నీవు చూడజాలకున్నావు, కాని నీ దృష్టి థ్ కీసి అత్నికమించి ఈ బీజములో పా9ణశ _క్రీజన్నది, బానినుండి యీ ఈ మహా తర వటవృృతుము ప్రుస్టుచున్నది.
బువిప్రుతు)డు విస్మయ మొం'దెను,
ఉద్దాలకుడు మరి ఒక పని చేయుము. కొంచెము ఉప్పు తీసుకొని రమ్ము, చ రాతి) ఆ ఉప్పును వీటిలో పడ వైచి ఉంచుము, శేఫు ఉదయము మరల దానిని నావద్దకు గొని తెమ్ము.
ఉదయమున "శ్వేత కేతు తండి వద్దకు వచ్చెను,
ఉద్దాలకుడు... గతరాత్రి వ నీట పాత్రలో ఉప్పును పడ వై చి 'పేంచితివో శానిని గొని తెమ్ము,
"శ్వీతశేతు ఆ పాత్రను చేతియందు ఉంచుకొని పాత్ర లో ఉబ్బు లేదని నుడి వెను,
య్ ఆపాతయందున్న వె సీటిని ఫొంచటు రుచి వ్యూూడుము, ఎట్టుండునో (4
శ్వేతకేతు ల]
శు ఉప్పుగా ఉన్నది:
ఉ-- దాని మధ్యనున్న జలమును చవి భూడుము,
శ్వే_ ఉప్పగా ఉన్నది,
ఊఉ... దాని అడుగున ఉన్న జలమును రుచిభరూడుము,
శ్ర ఉప్పగా ఉన్నది.
ఉ-- అటులనే ఈ కత [(పపంచము నందు పాణశ క్తి వ్యాపించి ఉన్నది, అటుల స పాణశ కిలో మనమందరము లీనము ఉన్నాము,
ఆ వీతౌ పృుతుల సంభావణ భారతదేశములో అమర రూపము చాల్చి ఉన్నది.
పల
(0)
జానధర్మములలో, (పజాపరిపాలనములో రాజూ జూన కుతికే సాటిమైనవారు లేరు, పండితుల వద్ద, బువుల వద్ద ధర పృనంగములను వినుటకు మిగుల వాంచించు చుండు వారు, ఆయన జీవితము నందెన్య డును అధరము ఆచరించ లేదు, ఆయనవంటి ధార్మికుడు, దయాళుడు, చాన లీలుడు మరొకరు తేరు, ఒకరోజున సాయంకాలము దివ్యమైన వెన్నెల శాయుచుండెను రజా జానశు)తి తన వడు అంతస్షుల రాజ భవనముపై కూరుచుని విథ)మించు చుండెను. వహాశా తుగా ఆకాశమునుండి తనకు ఈ వార్త వినబడెను” నీ జానశు/తి విషయము ఎవరికి కావ రెనయ్యా, ౩5౯ తోపోల్చ డగిన మహానుభావుడే లేడు, జూనశృతి శతసవ్మాస జానధర్ష ములు వేసినను, యాగ యజ ములు గాపించినను బండినాడ యిన రె కని పాదములు కడుగుటకు కూడ ఆ క్షుడుకాడు.”
జీవతలు రాజహాంనల రూపము ధరించి పపంచ నం ఇ్లారమునకు బయలు చేరిరి, (పపంచములో విశేవధార్భికులు ఎవద్లో కనిపెట్టటయే వొరి వారి ఉ బేశను, వారిలో ఒకగి కొకరు ఇటుల చెప్పుచుండిరి “ ఇది పరమ ధార్మిక జైన జానశుతి రాజుగారి రాజధాని, జబాన్యశుతివంటి ఛార్మి కుడు, జని, దాత ఈ ప్రపంచములో మరియొకరు తేరు.”
రాజు = ఎలక్ 28
మరియొకరు ఇటుల నుడివిరి = “ బండివాడు శెకం చాలా రోత యుడు, మహానుభావుడు, జానశుుతి ధార్మికుడు జ్ఞ్వని, డాతకావచ్చును, కాని ఆయన (బ్రహ్మజ్ఞాని కాదు ఆయన ఆత్మను గురించి ఎరుగరు.
రాజు వెకి వరా చెను, పహాంనల సంక్షి ఎగిరి పోవుచు న్ వైక్వనివక్ష జూన శుతి ఎందుకు పనికిరారు ” అసి నుడువు చుండెను,
రాజుగారి మనన్నుళలో కలత కలిగను), ఆటులనా | ఆయన దానధర్మములు, యాగ యజములు, థరశ్షకర్మలు అన్నియు వృధాయీనా ఆయనఅత్మను గురించి ఎరుగని కార ణముణేతనా ? ఆయనకు ఆరాతి) నిడపట్ల లేదు,
మరునాడు ఉదయముననే లేచి సారథిని పిలిపించి “సారధి నె క అను పేరుగల పరమ జానియు మజోవురు వుడును ఎవరో ఉన్నారట, ఆయన బండివాడట్క పోయి ఆయనను "వెదకి కొనిరము. నేను ఆయన పాడపూజచేసి బ/వాగ్తిజ్ఞానమును పొంచబెదనుల్ అని నుడివెను,
వెంటనే నాలుగు _వెవులకు రథములు పరుగిడిపో యెను, నాకరులు పరుగిడిరి కాని ఎచ్చటను బండివ్యాడెన రైక "కానువించలేదు, గొప్పగొప్ప వారిని గురించి అందరికి తెలి యునుగాని, సామాన్యమైన బండివానిని గురించి ఎవరికీ తెలి యును ?
బవుుదినములం వెదకిన విమ్మట ఒక బండిక)ంద ఒక జ్యోతిర్మయ పురుషుడు కూరుచుని ఉన్న టుల చూచిరి, ఆ యన ఒక మురికిబట్టధరించి యుండెను ఎండవేడిమిజేత ఆతని
94 ఉపనివత్తు ల కథలు
శరీఠమునుండి ప3వుట కారుచుండోను, చెవుట మురికి కలిసి చేవామంతయు బురదగా ఉండెను ఆయన పూనసికముగా దానిని శభముచేయు చుండెను,
అతని దుస్తును ఎలావున్న వ్నటికీని, ఆతని జోష్టతిర్మ రూపము చూచినపుడు ఆతడు మహో పురుముడని తో చెను, వారు ఆతనికినమస్క_రించి “ పీఖూ, తమరేనా నై క్వ అను చేరు గలవారు 2?” అసి ప,/ళ్నిం చెను,
“ అవును. నాజేశే రైక అనను.
మై్వని వెదకి కనునానుటచేత నాకరులు ఇంటే రాజువద్దకు పరుగిడి పోయి ఆవార్యను తెలియశేసిరి, జాన శ్రుతి తక్షణమే ఆరువందల ఆవులను, ఒక బంగారు హోర మును తీనుకుని ఆయనవద్దకు పోయి ప్రణామములు నమ ర్చిం చెను,
౯ తమరు ఎవరు ? తమకు వీవికావలయును! 3 కర ప్రశ్న వె గాను,
రాజు=“నేను రాజూ జాసశుతిని, తమవద్ద (బహు జ్ఞానమును యాచించుటకు వచ్చితిని ఈ ఆరువందల ఆవులు, బంగారపు బోరము తమకు దక్షిణగా సమర్చించుటకు తెచ్చి తిని దయలో వీనిని స్వీకరించి నాకు బ్రివ్యాబ్ఞానమును |పసా దింప్రుడి,””
వూర్వ కాలములో విద్వనభ్యసిం చుటకు మూడుమాొర్ల యులు ఉండెను. గరువువద్ద ఉండి బ్రా చర్య మును పాలిం చుట్టు గురు సేవచేయ ట, నెవరివై. నను విద్యను నేర్చి దానికి బదులు మరియొక విద్యను "నేర్చుకొనుట, "లేక దట్నీణ
త్త రాజు - పైక లో
యిచ్చి విద్య నేర్చుకొనుట. రాజా జూన[కుతి సపెద్దవారయి నారు ఆయన ఈ వయస్సులో బ్రవ్మాచర్య పాలన చేయ జాలరు, గురువుగారి నేవకూడ చేయజాలరు. ఆయన వైక్యనికి ఒక విద్య నేర్చి దానికి బదులు ముదియుక విద నేర్చుకొనునట్టి శకి లేదు. అందువలన ఆయన దక్షిణ తీసువని వచ్చెను,
కాని దశ్నీణ వైపునకు చూచి వైక్య తన నెత)ము
లను మరలించు కొనెను, * నీవు శూద్దు)డవు, నీజానము
నేను పుచ్చుకొనను, వచ్చిన దారినే వెడలిపొమ్ముో అనెను, | పాచీన కాలవు బుషమలు విశేష తేజము గలవారై యుండీరి, రాజులు కూడ బుముల శాననములను శిరసావ పీంం జెడి నారు,
రక్ష బ్రవాగ్తజ్ఞానమును పొంది ఈసారి సంసార ధర్మ మును నిర్వహించుటకు నంకల్సించు కొనెను, కాని రాజు గారి చానసామ్మగి జీవన యాత్స)కు చాలదు, ఆందువలన ఆయన ఆదాననులను స్వీకరించ లేదు,
కని అభివపాయమును (గహీంచ్చి రాజుగారు తతణము రాజధానికే తిరిగివ చ్చెను, ఈసారి ఒక వెయ్యి అవు లన్సు తన కన్యను, విశేషధనమును తీసుకునివచ్చి శై క్యకు యిచ్చి ఇటుల నుడివెను;
“ నాయీచానమును సీంళరించి నాకు బృ్రవా్ణాజ్ఞూన మును పసాదింఫ్రడి, ఒక్క. వేయిఆవులను తెచ్చి తిని, నా న్యా రత్నమును కూడ తెచ్చితిని ఈమెను వివాహమాడి గృహా స్థాలు కండు, ఈ ధనమును స్వీకరెంపుడి, తమకు శావలసిన
26 ఉపనిషత్తుల కథలు
నకల సామగ్నిని కయముచేయుడు గాామమును కూడా తమకు ఇచ్చుచున్నాను.”
ఈసారి ౩ peg (పనన్ను డయ్యెను, ఆయన రాజుగారి చానమును సి సీర్ణకరించి ఆయనకు 'అ్రహహ్మ్మజ్ఞాననును ప్రసాదిం పను, కు చ సానా పొంది బానశ్రుతి “రాజులలో ౪౫) స్థానమును ఆక్రమించుకొని అందరి గొరవమునకు పాతు డయ్యెను,
ఈ కథ యందున్న భావము వూర్యకాలములోవిద్భకు విశేవ గౌరవము ఉండెను. రాజులు తమకుమా -రైలను దరిద పండితులకు యిచ్చి వివాపాము చేయువారు. ఆకాలములో గృృవాస్థ ధరశ్షము సరమ వవిత)మైన Se సఖ గంపాం టెడివారు, (బహాగజ్ఞానమును నంపాదెంచి _పజలు గృ్బహాస్థధర్థ మును అవలంబిం జిడివారు. తరువాత వాన్మప్రస్థమును, నన్యాస మును అవలంబటించెడివారు,
(0)
మన ేవాములో ఉన్న ఇంది) యములకు అనగా పా)ణము, మనస్సు, వాక్ళ శక్తి నేత్రములు, చెవులు, వీటికీ గొప్పయుద్ధము ఆరంభమాయెను, ప్రతి ఇంద్రియము నేను గొప్పడానను, “నేను గొప్పచానను అని తలంచుచుం డెను, గొప్పవారు ఎవరో నిర్థారణ శాలేదు, చేరుమార్గము లేక అందరు కలిసీ తమతండి) ఆయిన (ప్రజాపతి బివాగ్హివద్లకు పోయిరి, * నాయనా, మూలో ఎవరు గొప్పవారో నీవు నిర్ణయించి చెప్పవలయును ౫ ఆని నుడివిరి, [పజాసతి అంద రిని నృష్టించినారు. మానవులను అసురులను "బేవతలనే కాదు; జలము చాయున్రు పృధివి, వృతనులనే కాదు, తః నునస్సు, (బాణము, వాస్తములు, పాదములు, నేత్రములు, కర్ణములు, మొదలగు ఇంది) నాముల నన్ని టీని ఆయనయే సృష్టిం చెను, పజాపతి అందరికిని తండి), ఎవరికెంత శశి, ఉన్నది, ఎవరికెంత తేజము ఉన్నది ఆయనకు తెలియును, అందువలన ప్రాణము మనస్సు నిర్ణయము కొరకు ఆయన వద్దకు పశ యను,
కాని (పజాపతి చాలాచిక్కులో పడిపోయను, ఆయన అందరికిని తండ్రిగదా, చిన్న ఎవరో, పెద్ద ఎవరో ఆయనకు తెలియును, దీనికి సరియగు జవాబు యిచ్చి ఎవరిని సంతోష
28 ఉపనివత్తుల కథలు
"పెట్టును, ఎవరిని కష్ట ప్ర్టైను. తండి)కి అందరును నమానమే, ఆయనకు వంటనే ఒక ఆలోచన త్లైను --మిలో ఎవరు వెళ్ళిపోయిన యడల ఈ శరీర పరిస్థితులు నికృృష్ణముగా ఉండునో అదియే (కేస్టమైనది, అతడే గొప్పవాడు,
వాక్ళ క్రిపని మాట్లాడుట, ఉపసన్యూనము లిచ్చుట, “ చేను గొప్పదానను, చేను లేయడల మికు జరుగ నేరదు, చేను మాట్లాడని యడల మోకు వగతి పట్టునో చూడు | అందరికంటు గొప్పదానను; ఆందరికంశు విశేష పియోజన మన్న దానను * అని బెదిరిచి వాళ్ళ క్తి శరీరమును వదలి వెడలిపోయెను కాని (పపంచములో నూగవారు బ్రతుకు చున్నారుగదా శరీరము మాట్లాడ లేక పోయిన బేశాని మిగి లిన పరులన్నియు నెరవేర్చు కొనుచున్నది, అది నేత్రముల తో చూచుచున్నది, శౌవులతో వినుచున్నది, మనస్సుతో ఆలోచించుచున్నది, జీవించి ఉన్నది, వాక్ళ క్కి లేనందువలన ఇబ్బంది వమియు గలుగలేదు, వాక్యము ఒక నెల, రెండు నెలలు ఒక సంవత్సరము తిరిగిరాక యుండెను, పిమ్మట "తానే న్యయముగా వచ్చెను, దివ్యముగానున్న శరీరమును చూచి ఆశ్చర్య మొుందెను..“ నేను యింతకాలము లేను గచ్యా నీవు ఎలావున్నావు ” అని ప్రశ్నించెను. ౯ వీమి, చక్కగా ఉన్నానుగా, ఇబ్బంది వమియు కలుగ లేదు, * అని శరీరము జవాబిచ్చాను. మాట్లాడ లేకపోయితిని, కాని చెవు లతో వినుచున్నాను, కొండ్ల్రతో చూచుచున్నాను, మనస్సు తో ఆలోచీంళితిని, (బలికి పోయిగా ఈన్నసంగలి చూచు
(పాణమున కే జయము 29
చున్నావు గడా అనెను, ఈ మాటలు విని వాక్కు. సీగ్గు పడిపోయెను, తలవంచు కొనెను, గర్వము ఏడి, ఓడిపోయితి నని తలంచి మరల శరీరములో (ప వేశించిను,
ఈ సారి నేతములు గరింం వెను, వాక్కుతో దానికి యుద్ధము జరిగెను, చేతమునైన నేనులేనియడల (ప్రపంచము ఆంతేయు అంధకారమయి ఉండును, నేను చూచినగజా కార్యములు అన్నియు నెరవేరుట, వాక్కు. వోడి పోయినది, నేనే నొప్పచానినని మిరు ఈసారి అంగీకరించక తప్పదు, అని నేత్రము నుడివెను, తన విషయము పిమాణము చేయు టే నేత్రములు శరీరమును వదలి వెడలిపోయెను, కాని|పపం చములో అంధులు లేరా ? జీవితము వోయిగా గడ చిపోవు చుండెను, ఒక నెల రెండునెలలు, ఒక సంవత్సరము గడచి పోయెను, శరీరమునకు వగతి పట్టినదో చూడవలెనని నేత ములకు $కోంక కలిగెను, శరీరమును చూచి నేత్రములు ఆశ్చర్వపడెను. “ నేను శేకపోవుటచే నీకు చాలా యిబ్బంది కలిగినది గదా? వాలా క ఫ్థ్లములు అనుభవించి యుందురు” అని నేతేేములు నుడివెను,
“ వలాటి యిబ్బందిగాని, క ష్షనులుగాని కలుగ లేదు, "నేతమలతో చూడ లేదుగాని, చెవులతో విన్నాను, నోటి తో మాట్లాడితిరి హాయిగా (బతికి ఉన్నాను, మనస్సుతో ఆలోచనములు గావించితిని ” అని శరీరము జవాబుఇ చ్చెను, ఈ మాట విని నేత్రములు నుగల శరీరములో (ప్రవేశించెను, ఈ విధముగా నేత్రములకు గర్యభంగము కలిగను,
శి0 ఉపనిషత్తుల కథలు
నేత్రములకు సమిపమున నున్నపి ఇెవులు, అహం శార విషయములో తీసి పోవునవి కావు, కా౦ ఆడంబరము కొంత తక్కువ, ఆందరి కండ్ల ఎదుట నేత్రములకు ఆపమా నము కలిగను, * ఈసారీ నాగొప్పతనము చూ?పంచెబనని”” చెవి తలు చెను, అది నిక్శ్ళబ్దముణా శరీరమును వీడి వెడలి పోయిను. శరీరము బినతేదు. చెవిటిదె పోయెను కాని దానికీ నష్ట మేమియు లేదు. చెవులకూడ ఒకనెల, రెండు నెలలు, ఒక సంవత్సరము వేచియుండి తి" గివచ్చెను, సుందర మొన శరీరమును గాంచి “ ఆ వమిటి ? నీవు ఇంకను ఇటు లచే ఉన్నావా ? ఆయితే నేను కూడ ఓడిపోయిన క్తునా గ? అనెను, * బాలా రోజులకు తిరిగి వచ్చిళ ని మోారందరు బాగుగా నే ఉళ్నా శే ౫ అని చెప్పెను * బాగుగానే వున్నావా, చెవులతో వినలేక పోయినాము. చెవుడు నంభ వించినది. కాని కండ్రత్ వాచితిమి, నోటితో మాటాడి రిని, మనస్సుతో ఆలోచంచితిని వాయిగాబతికి ఉన్నాను” అని శరీరము జవాబిచ్పెను. జవాబు విని చెవులు అవమా నము భరించలేక పోయెను. అది మరల శరీరములో ప్రవే నిం పెను,
మనస్సు ఆలోచించు చుండును, విచారణలు నల్పు చుండును, చెవులు, నేత్రములు, వాక్కు ఇవన్ని గొప్పవి శానేకావు, గొప్పవి కాజాలవు. నేను పాణము మాత్రమే నిలిచి యున్నాము, పాాణమునకు “టు పని*ఉన్నది * అది గొప్పది కోదలంచుట వృథా, నునస్సు శరీరమును వదలి
పాణమన శే జయము $1
వెడలి పోయినను, అది శిశు జీవితము వంటిది. ఆది (బతికి యుండుటయీ గాక సుఖముకూడ యుండును.
మనో వృత్తులు అస్ఫుటమైనవి. నక్కి అసంపూర్ణ మెనది. కాని దినము". హాయి గా గడచుచుండెను. మన స్సు ఒక సంవత్సరము బయట గడపి తిరిగి వచ్చను. ఓహో నేను ₹శపోయినా శరీరము హాయిగా ఉన్న చే, వమిటి దీని మజా ! విచారము లేదు, దిగులులేదు, శరీరము దివ్యముగా ఉన్నది! ఆయితే ఎవరుగొప్ప, 1 అని తలంచెన్క వది గొప్ప దియో ఇంతవరకు ఎవరును నీర్ణయించ లేదు, “ వమోయ్, చేను తిరిగి వచ్చితిని, మీరందరు హాయిగా బ్రతికి యేడన్నా రే? మోరందరును మహా సుఖంగానే రోజులు గడపు చున్నా రా 222 “క మహా మజాగా రోజులు గడవు చున్నాము, దిగులు విచారము ఏమియు లేదు. శిశువులవలె ఉన్నాము, సుఖ సంతోషములకు లోటులేదు, కండ్లతో చూచితిమ్కి చెవులతో వింటిమి, నోటితో మాట్లాడితిమి, హాయిగా బ్రతికి ఉన్నామని చూచుచునే ఉన్నావు గదా * అనెను, జవాబు విని మనస్సుకూడ సిగ్గుపడి శరీర - ములో ప్రవేశించెను, కాని ఎవరు గాప్పవారో ఇంతవరకును నిర్ణయము కాలేదు,
[పాణము ఇంతవరకు నిశ్శబ్దమగా ఉండి చూచు చుండెను, ఎవశేమి చేయుదురా అని ప్రైుర్యము వహించి ఉండను, తాను అన్నిటి కంటు గొప్పదని తనకు తెలియును, అది తేని యడల శరీరము |బతుక జాలదు, (పొణము బలము
ఫలి ఉపనివత్తుల కథలు
కలిగి ఉన్నపుడే కండు, చెవులు వాక్కు, మనస్సు తమ తమ కార్యములను నెర వేర్చుకొన గలను, పా)ణము నమస్త శరీరము నందు వ్యాావీంచి నిశ్శద్దముగా తన కార్యములను గావించు కొనుచుండును చేతులను, పాదములను, క ండ్రను, చవులనుు వాక్కును మనస్సును సను న్త్నమును పట్టుకొని యుండును, నమ_స్తమను పోవించు చుండును. వేలు) లతల నరములలో నూత్త్సశ్హ్ర నరములకు సహో పాణకరక్రిని నమ కూర్చుచుండును. _ైపాణము గుండెలలో రక్తమును చలింప చేయును, [పాణము నిశ్వాస వశొంనముల దారా జీవన క కిని నిలిపి యుంచును, ప్రాణమే అన్నిటికిని ప్రాణము, అన్ని టికం"టు గొప్పది,
అందరి ఆవహాంశారము తగ్గిన పిమ్మట తౌను శరీరము నుండి వేర పోవుటకు ప్రయత్నించు చుండెను, కండ్లు, చెవులు, వాక్కు, మనస్సు అన్ని టియుక్క._ ఆననము కదుల జొ చ్చెను. అన్నిటికి (ప్రమాదము నంభవించనుండెను, బల శాలియగు గురంము కొరడా బెబ్బ వలన తన బంధనముల నన్నిటిని [తెంచుకొని పారిపోవ _(పయత్నించిసటుల మనస్సు ఇం(దియములు అను పగ్గములను (తెంచుకొని (పాణము శరీర మునుండి వడలిపోవ నంసిద మూయెను, మనస్సు, వాక్కు, కండ్లు, చెవులు ప్రమాదము సంభవించ నున్నదని భావించి పరుగిడిపోయి _పాణముయొక్క_ పాదములపై బడి “ పోవ లదు, శరీరమును వడలి పోవలదు. నీవే గొప్ప దానవు, మా అందరిశంయ[యె నీవే గొప్పదానవు, సీకే జయము” అని
ధ్ర (పొణమున కే జయము 88
ప్రారించు కొనెను, నీవు మాకు రాజువు, నీజీవిగేము వల్ల నే మేము జీవించియున్నా ము,సీబలమునుండి యే మాకుబలము లభిం చుచున్నది * అని మనస్సు, ఇ్యదియములు సమనరముత్రో వేడుకొనెను, నీ జయమునల్లనే అందరికినిజయము కలుగు చున్నది. తేనెటీగల రాణి లేచినయడల తేనే టీగలన్ని యు లేచిపోనునుు రాణి కూరుచునిఉండినయడల అన్నియు కూరు చుని ఉండును, ఆటులనే మేముకూడ నీతోకూడ శరీరము నుండి లేచిపోదుముు శరీరములోనికి తిరిగి వచ్చుచుందుము. అవిఅన్నియు ప్రాణమును పొగడి, కీర్తించి అభయము కోరెను, “ ప్రొాణనూ నీవే అగ్నివి, నీవే లేజయు, నీవే స)జాపతివిి నీవే సృష్టి శక్తివి నీయందే ఈ విశ్వబ్బహో్మం డము ప్రతిష్టింప బడి యున్నది, తల్లి పిల్లలను రత్నీంచి నటుల నీవు మమ్మలను రక్షించు చున్నావు,
వీమ్మట వాక్కు. ఇటుల నుడివెను. “ వాళ్ళక్షిచే అందరిని ఓడించి వికీవ ధనమును గడింతును, అందువలన బుసలు నన్ను వసిష్ట? అందురు. “నేను వసిష్ట నయిన వో స్వు కూత వసిష్ట వే, నాళ కి నాకు నీనుండి లభించిన బేల
చేత)ములు ఇటుల నుడివెను. * నేను జూగతగా నడచిన యడల ప/జలకు పతననునుగాని, ఆపదలు గాని ఎన్నడు సంభవించవు, అందువలన బుషులునన్ను “వతిష్షి అందురు. ఓ ప్రాణమా, నేను స్రతిష్ట నయినచో నీవును (పతివ్వ వే నాకున్న శకి సీనుండి లభించిన బే
వెను ఇటుల నుడివెను, * నా నపోీయముతో ప్రజలు "వేదములు విని విద్యాంసు బగుచుందురు, విద్య వలన
84 ఉపనిషత్తుల కథలు
ధనము గడించుచుందురు. అందువలన బుములు నన్ను ౯ నంపదు * అందురు. జీను సంపద అయినచో నీవు కూడ సంపదవే, నాకు నీనుండియే శ క్రి లభించినది.”
అ౨త్యమున మనసు ఇటుల నుడివెను. “ నేను ఆంద రికిని ఆశ్రయమై ఉండుటచే బువులు నన్ను “అయతనము అందురు, చేను ఆయతనము నైన యడల నీవుకూడ ఆయ తనమే, నా శక్తి అంతయు నీనుండి లభించిన బే”
(పాణము అందరీ స్తోత్రములు విసి సంతోవిం చెను. తాను అందరి కంకు గొప్పదాననని అందరు.గహించినందుకు విశేషముగా తృ _్టి చెందెను, మనము మనలను కండ్లు, జెవ్రులుు మనస్సు అని నుడువము, (ప్రాణము అనియే ఆందు ము, నునలను చూపించు నపుడుకూడ పాణమునకు (పథాన స్థానమైన రొముం వై చేయివేసి “నేను” అని చూపింతుము, ప్రజలకు (పాణమే మహా _త్తర మైనది, ప్రాణమే ఆత్మ, -ఈ పాణ శక్షివలన ఇంది9యములు మనస్సు, బుద్ధి, నడచు చున్న వి. ధ్యాస సమాధుల ద్యారా యథా మేన ఆత్మ కును లభించుచున్న ది,
జాలా వుతుడు నత్యేశాముడు గోశుతి ఆనుచారికి ([పాణమును గురించిన ఈ కథ వినిపించి ఇటుల నుడివెను, “ ఈ కథ వినిన యడల శుష్క. 'కాష్ట్రములు సహా చిగు ర్పును, నవ నవ రూపము ధరించును, బుముల వాక్యములు సత్యే వాక్యములు,
ఇంద్రనితపన్సు
(0
“జనన మరణములు లేని పొవపుణములకు అలీ తమైన, తుత్నిపానల్కు శ్రోకతఠొవములు లేని శాశ్వత అత్మను గ్రహింప గలిగిన యడల కోరికలు అన్నియు, నెర వేరును నకలసుఖములు లభించును * అని ప్రజాపతి నుడి వెను,
జేవతలు, అసురులు (పజాపతిమాట వీని ఆనందముతో గంతులు'వేసిరి, “ ఓహో, మంచి మార్గము దొరికినదని సం తోషీంచిరి. ఆత్మనుగురించి తెలుసుకొన వలయును, ఆట్లు తెలునుఖొన గలిగిన యడల మనకు ఆసాథ మైనది మరి వముండును? * అసురులు ఇట్లు తలం చెను
---అత్మును గురించి గ)హింపగలిగిన యడల మనము అజేయులము మనలో యుదము వేయువారు మరెవరు ఉం డర, స్వర్లమర్త్యముల నన్నిటిని జయించి మనము మానవ బేవ తలపై ప్రభుత్వము చేయుదము, సమస్త ధనధాన్యములను నునము వశపర చుకుని సుఖపడెదము, మనము ఎట్టి కష్టములు భరింపవలసిన పనిలేదు చిరకాలము ఆనందముతో, రోజులు గడుపగలము * అని అసురులు తలంచిరి,
జీవతలు ఇట్లు తలంచిరి. “ మంచిది, అత్మను గురించి తెలుసుకొన గలిగినయడల మన ప్యభుత్యమే శాశ్య
క్ & సనిమత్తుల కథలు
తముగా నిలచియుండును, దుఃఖము, క్ల ష్టములు మనలను చాధింపజూలవు. అసురులు మన వైన (పభుత్యమ చేయనగోరు చున్నారు. మనము ఆత్మను తెలుసుకొన గలిగిన యడల వారు ఇక తల యమెత్శజాలరు మనము వారిని అణచియుం చెదము,*””
జేవతలుు ఆనురులు ఉభయ సత్షముల వారును (ప్రజా పతివద్షకు పోయి అత్భజ్ఞానమును పొందవలయునని నయిం చుకొసిరి. కాని (బక్యా అంత సులభముగా ఆళ్ణుజ్ఞానమును ప్యసాదింపరు ఆయన వద్దకు పోయి కఠోర బ్య)వాా చర్య మును అవలంబించ వలయును సేవా శుుళూషలడ్యా రా ఆయనను నంతోష పెట్టవలయున్సు అట్లయిన యడల ఆయన ఆగ్మజ్ఞానమును (వసాదింతురు,
"బీవతలు చేవరాజగు ఇం[దుని పంప్పటను నిర్ల యించు కొనిరి అనురులు అసురరాజగు విరోచన నే సంపుటకు నిర్ల యించుకొనిది,
ఒక శుభదినమున ఇంద్రుడు, విరోచన యజకాష
శ భా ల
ములతో (పజాపతి ఆశ్ళమునున ప) వేశించిరి, జేతలు, ఆసు రులు ఉభయులు |పజాపతి నంతానము, ఆకారణమువేత ఇందు9డు, విరోచన ఇద్దరును సోరుడలు. సోదరులు ఇద్దరు ఆత్మజ్ఞానమును పొందుటకు తండి)గారి ఆశమమునకు పోయి శిష్యు బృండములో చేరిరి. శాని వారు అచ్చటికి వ ఉచేళ
ఇం్యదుని తపస్సు రీ?
ముతో పోయినది ఇం|దుడు విరోచనకుగాని, విరోచన ఇం ద్ఫునకుగాని తెలియ చేయలేదు,
ఇందు)డు, విరోచన (పజూపతి సేవచేయు చుండిరి, యథ్ఞకాష్టములను సమకూర్చు చుండిరి, పోోమము, సూజ్క ఆరాధనములకు కావలసిన సామగిని సంపాదించు చుండిరి, తాము పవిత) (బవహ్మాచర్య వతేమును పాలించు చుండిరి,
ఈ విధముగా సంవత్సరములు గతించిపోవు చుండెను, కాని వ్ర ఉద్దేశముతో వారు. అచ్చటికి వచ్చినది ప)జావతి ఒక్కసారి అయినను వారిని (పశ్నించలేదు. ఇందు)డు, విరోచన ఓవీకతో నిలువబడిఉండిరి, (ప్రవ జ్టునరూ కా సమని ప)జాపతిని తొందర పెట్టలేదు. ఆయన సేవ శ్రద్ధతో భక్తితో జేయుచుండిన యడల ఆయన నంతోవించి (బ్రహ్మ జ్ఞానమును పసాదింప వచ్చునని నమ్మి యుండిరి,
ఈ విధముగా ఒక నంవత్సరము "రెండు సంవత్సర ములు, పన్నెండు సంవత్సరములు కూడ గడచి బి యిను, ఒక్ యుగము కూడ గతిచిపోయును, రెండు యుగములు గతించిన వీమ్మట ప్రజాపతి ఇందు)న్సి విరోచనుని ఇటుల ప్రశ్నిం చెను” బిడ్డలారా, మోరు రాజ్యమును, ఐళ్యరస్ట్రి ములు, భోగభా గ్యమలను విసర్టించి; ఇచ్చటికి వచ్చి జని కొరకు మారు ఈ కఠిన [వ్రతములను పాలించు చున్నారు ? ఏ ఉద్దేశముతో మిరు ఇంత (శద్ధాభకితో నాసేవ చేయు చున్నారు ee
§ీ8 ఉపనిషత్తుల కథలు
బ్రంటుడు, విరోచన ఇటుల నుడివెను. “ ఆత్మను తెలిసికొనినయడల ఎట్టిదుఃఖ కష్టములు ఉండవనియు, సకల కోరికలు నెర వేగుననియు తమరు నుడివి యుంటిరి, అందు వలన తమవద్ద అత్మజ్ఞానమునుపాందుటకు వచ్చితిమి. తమరు మాకు ఆత్మజ్ఞూనమును (పసాదించి కృ'తాధ్ధ్దులను చేయుడు *ీ
(ప్రజాపతి మిక్కి.లి సంతోవీంచెను. తన బిడ్డలు ఆత్మ జ్ఞానమును సంపాదింప కోరుచున్నారు, ఇ్రంగోకంకు ఆనంద డాయకమెన విషయము మరేమిగలదు ? ఇం[దునకు విశే చనునకు ఇటుల ఉప బేనించెను __” చేతములలో ఎవరిని చూచుచున్నారో, ఆయనయ్యయీ ఆత్మ. ౫
పీజాపతి మాట విని ఇందుడు, విరోచనుడు మరల ఇటుల నుడి వెను..“నీటిలో చూచినయడల ఒకరిని చూచు చున్నాము మరల అద్దములో చూచినను ఒకరినే చూచు చున్నాము, వీరిలో వది ఆత్మ?”
ఇందు9)డు, విరోచనుడు చేసిన (పశ్న విని (వ్రడాపతి మిగుల విచారింశిను, వారు ముప్పది నంవత్సరములు కఠోర బ)వా్మాచర్యమయును అవలంచించినను వారి బుడి నిర్మలము కాలేదనియు, వారు ఆయన ఉపబేశ సారమును (గహింప లేదనియు ఆయన తలం వెను, ఆయన నుడివిన ఉపజేశ సారము. “ ఎవని "లేజన్సు, "లేక జ్యోతి "న్మేతముల దాగరా అనుభవించ నగున్నో ఎవని వెలుతురు వలన “నేత్రములకు
ఇందుని తపస్సు 89
వెలుగు కలుగుచున్న దో, ఆయన యే ఆత్మ. కాని ఇందుని, విరోదనుని మస్తిష్కములో ఆ భావార్లము ప్రవేశించ చేదు, * "సేతముల దారా వ (వతి వింబీతు అనగా నీడ చూడ నగునో, (పజూపతి దానినే ఆత్మ” అని నుడివి నటుల వారు [గహించిరి,
బందునకు, వికోచనునకు డాని భావమును స్పష్ట ముగా తెలియ జేయుటకు ప్రజూపతి మరల ఇటుల ఉప చేకిం చెను,
— “ఒక నీటిపాత్రను తీసుకొని రమ్ము. దానిలో చూడుడి, వమి చూచుచున్నావు * ఆని (పక్నిం చెను.
“మూ స్వరూపము - అనగా ముఖము, ముక్కు, కండ్లు, చెవులు తల, గడ్డము. ఇవి అన్నియు చూచు చున్నాముోఅని నుడి వెను,
“ మంచిది ఇప్పుడు తల, గడ్డము క_త్తిరించుకొని ఈ చెట్ల బెరడును విడనాడి మంచి వస్త్రమును అంగీయును ధరించి రమ్ము అనెను,
ఇం[దుడు, విరోచనుడు గురు ఆచేశమును పాలించిన పిమ్మట (వజాపతి మరల ఇటుల (పకశ్నించెను, ౯ మరల పాతలో చూడము” అనెను, చూచుచుండగా ఈసారి వమి చూచుచున్నావని (ప్రశ్నించెను.
“మా సంరూపమునే చూచుచున్నాము, కాని పరి శుభ్రముగా, నిర్మ్మలముగా నున్న దుస్తులను ధరించిన స్వరూపమును చూచు చున్నాము అ నెను,
40 ఉపనివత్తు ల కథలు
“ చక్కగా చూడుడి వది చూచుచున్నావోఅదియీ ఆత్మ అని ప్రజాపతి నుడి వెను,
[వజాపతి యీసారి విషయమును స్పష్టముగా తెలియ చేసినారు గనుక మనము చక్కగా గ్రహించితిమి. ఈసారి మనము వెళ్ళవచ్చును శో అని తలంచిరి,
ఇట్లు తలంచి (పజాపతికి సాష్టాంగ (పణామములు అర్చించి వెడలి పోయిరి. ఇ..ద్రడు తన స్వర్ణ 'రాజ్యమున కును, విరోచనుడు తన రాజ్యమునకును పోయిరి,
కాని ఈసారి కూడ వారు సరిగా _గహింప లేక వోయిరి,
నీటిలో కనువడుచున్న ఈ చేహాముయొక్క. ఛాయ నే వారు ఆత్మయని తలంచిరి, ఆసురులు భోగములను అనుభ నించువారు సుఖ నంతోషములను అనుభ వించుట, ఐశ్వర్య ములతో తులతూగుట వారి పసరమోద్దేశము. అందువలన వఏిోచనుడు సంతోవీ. చెను, అసురులతో ఇటుల నుడివెను. “ సోదరులారా! ప)జాపలి ఇటుల నుడివెను. ఈ చేవామే అత్మ, చేవామునకు సుఖము కలు గునట్టి పఎయశ్నెముల నే చేయుచుండ వలయును, జేవాము కొంతకాలమునకు నశించి పోవును. ఇప్పుడే సమయము కనిపెట్టి మనముసుఖము అనుభ వంతము ”ో
విరోచనుని ఆచదేశాను సారముగా వారు సొంసారిక సుఖములలో మదోన్భత్తులెరి, తము సుఖము కొరకు (ప్రజా పీడనము గావింప జొచ్చిరి,
కాని న్యర్గ్ల రాజ్యములో ప్రవేశించు మార్గమునం'టీ
6 ఇం[దుని తపస్సు 41
ఇ౧(దుప మనస్సులో ఘోర స జేవామ ఉదయించెను, ఆయన ఇటుల తలచిరి “ మాకు పొడుగు గడ్డము, తల వెంట)కలు ఉన్నపుడు మా భాను ఒక విధముగా కను పించను, గడ్డము పొడుగు నె్మెటుకలు కత్తిరించుకుని, చక్కని దుస్తులను ధగించినపుడు సూ నీడ అద్దములో మరి యుక విధముగా శానుపించుచున్నిది ఆత్మకు ఎట్టి మార్చు కలుగదని “పెన్షల వలన వింటిని అటులెన యడల యో "దేహము అత్మ ఎట్లు కాగలదు 1
ఇందు)డు బేవత, అందువల"! విరోచనునివ లెసంసార భోగముల నే జీఎతము "కు పరహావధిగా అంగీక గించ లేదు, యథార్థ జ్ఞునమయు కొరకు అయన మనస్సు పరితవింఇెను.
స్వర్గ రాజ్యము న ప్రవేశించిన పిమ్మట "దేవతలు (వశ్నించిరి, * "బివరాజూ ! (వజాపతి వద్ద ఏమి నేర్చు కాంటిరి ? మాకు కూడ నేర్పుడు?
ఇందుగిడు సమాథానము చెప్పెను, * సోదగలారా! ఆత్మ అనగా వదియా దానిని తెలిసి ఖొంటినని పిథమ మున తలంచితిని, కాని నామనస్సులో నండేహాము కలిగినది. ఇంకను సరిగా గ పీంంపతేదు, నేను మరల పీజాపళ వద్దకు “వెళ్ళవలయును.
ఇందు)డు మరల యజ్ఞకాస్థ్రములు తీసుకుని (ప్రజాపతి వద్దకు పోయెను, ప)జూపతి ఆశ్చగ్షపడెను వమి ఇదా! మరల వచ్చితివేమి ? అని (పళ్నిం చెను
ఇందు)డు తనకు కళిగిన నం చేహమును గురించి "తెలియ సరచెను (వజాసతి నురల నుడివెను “ నచ్చి
42 ఉపనిషత్తుల కథలు
మంచిది చేను నేర్చెదను, మరల నీవు ఆశ )మములో ముప్పది రెండు సంవత్సరములు (అ్రవ్మాచర్యయ పాలింప వల యును. నీ మనస్సు నిర్మలము కాలేదు, మనస్సు నిర్మలము కాని యడల వమియ ([గహింప జూలవు, అందువలన మరల ముప్పది నంవత్సేరములు బ్రహ్మచర్య (వతమును అవలం వించి ఉండవలయును, ””
ముప్పది రెండు సంవత్సరములా ! ఆబ్బో చాలాదిన ములే! కాని ఇందుీడు వదలిపెట్టలేదు, ఆయన ఆత్మజ్ఞాన మును సంపాదించుటకు నంకల్పించు కొ నిను, ఆయన ea ఆశ )మములో (బవ్యాచ ర్యమును అవలంబించి యుండుట కును గురువుగారి సేవ చేయుటకును, ఆరంభి చెను,
ముప్పది రెండు నంవత్సరములు గతించిన విమ్ముట [(వజాపతి ఒక రోజున ఇందునకు ఇటుల నుడి వెను రెండు సారులు అరువది నాలుగు సంవత్సరములు నీవు బహ్మ్మచర్య మును అవలంబించి ఆక గ/మమునందు ఉంటివి, ఈ సారి నీవు నస్సు నిర్మలమై ఉండవచ్చును, ఈసార నీఫ్రు అత్న్మతత్య్శ్యయును (గహింపవచ్చును. “ ేసాము చ స్యవ్న ములో మేలుకొని ఉండునదియే ఆత్మ, *
పేజాపతి మాట విని ఇందునకు సుంతోవము కలి గౌను, “ ఈసారి (గహీంచి యుండవచ్చును, శరీరము ఆత్మ ఎట్లు కాగలదు ? దానికీ జననమరణములు ఉన్న్కి పరీవ ర్త నము కన్నది, నిదవిషయము ఆలోచింప నగును.మనము
ణ్తిం (దుసి త్ర వస్సు 48
నిందించు సమయములో ేవాము శవమువ లె పడియుండును, ఆ పరిస్తతులలో స్వప్నము నందు కూడ ఒరు భుజించు చుం దురు బహారించు చుందురు, ార్య్యములు ఆచరించుచుందురు, చూచుచుందురు,. అదియే ఆత్మ, చేవామ కాదు,”
ఇట్టు తలంచి ఇ్రందు)డు ప్రజాపతికి నమస్కరించి వెడలిపోయెను, కొన్ని దినములు గడిచిన పిమ్మట మరల ఆయనకు నంచేవాము కలిగను * ఆత్మకు నోకతాపములు
$ఖ భయములు ేవని విని యుంటిని, సంవ్నములో
ఎన్నియో శ్రోకములన్సు ఎన్నియో భయములను అనుభపిం చుచున్నాము, కొన్ని సారులు వడ్చుచుందుము, అట్లయిన చో స్యవ్న పురుషుడు అత్మ ఎట్లు కాగలదు.!
సంజేవాము కలుగుటచే యజ్ఞ కాష్టములను చేనిడి కొన ఇ.దు)డు మగల ఆశ్రమములో ప్రవేశించెను, ““వమి, ఇంజా9. నురల వచ్చితివేమి ? మరల సంబేహాము కలిగి నడా? అని [పజూపతి (పళ్నించెను,
ఇంద్రుడు ఇటుల జవాబిచ్చెను. * అవును, నాయనా నా సు+జేవాము ఇంకను తొలగి పోలేదు, నేను ఇంకను సరిగా గహింపలేదు, ఇందు)డు మరల తనకు కలిగిన సం జే వా విషయము (పజాపతి విని, ఇందునకు కలిగిన జూన దావామునకు మెచ్చుకుని * నాయనా ఇందా ! నీకు మరల సంజేవాము కలిగినందుకు సంతోషము, నీకు ఆత్మ జ్ఞాన మును |ప్రసౌడిం చెదను, కాని మరల ముప్పది రెండు సంవత్స రములు బ)వహ్మాచర్యమును అవలంభించి ఉండపలయును ” అని నుడి వెను,
44 సనిషత్తుల కథల
ఇ-(దుడుగాక నురి ఒకరు “యిన యడల “ చాలు చాబు. అని శలవు తీనుకొన వ::సిన టే, కాని ఇగ్యదుడు పట్టు దల గలవాడు. దీమో పరతంతుశ్కు బ]వ్మాజ్ఞానా నక్తుడు. అందుదలన ఆయన వమాత)ము భయపడక రల ప్రజా పతి మ పోయి బృ్రహ్మాచర్య పొలన వేయుచు, గురువుగారి సేవ గావించుచుం డెను,
ముప్పది రెండు సంవత్సరములు పూర్తి అయిన పిమ్మట ఒకరోజున ప్రజాపతి ఇంద్రునకు ఇటుల బోధించెను. “సాయనా! బేవాము నిడి చు చున్నపవుడు స్వప్నము చూడనివాడు* , నిద) 4 ౧దను (వసన్నత సష్షముకానివాడు, అస్త ఆని గహిా. పుయు. *”
96 సంప తరముల ఫీమ్మట ఆత్మ విషయము (గపహీం. చితిననియు, సాధన సార్థకమైన దనియు ఇ. దు,డు తలంచి (పజాసతికీ (వణమిల్లి వెడలిపోయును,
కాని ఆయన సం దేహాయ ఇంకను నివారణ కాలేదు, ప్రజూపతి యీసారి ఎవరి విషయము చెప్పెనో ఆయన ge శవమువశె చైతన్య హీనుడు, ఆయన న్నాడో, లెడో, వికశ్వబ్రహాఉ్ణాండము ఉన్నదోలేదో, అను జ ఆయనకు ప. ఆ? చైతన్య మయమైనది, అం దువలన ఇదికూడ అగ కాజాలదు, 3 అని తలంను,
ఇ్రందుని తపస్సు 45
వెంటనే నరల (వజాపల్ి ఆశ్రవుమునకు పోయెను, ఈ ఏమి, ఇంజూ? |! 96 నంవత్సరములు బ్రహ్మచర్యము అవ లంబించినను సీకు ఆత్మజ్ఞానము కలుగలేదు, ఇంకను సీక్ సం చేపహామున్న దా ?
“ చితృమ్ము ఇంకను నంచేవాము తొలగి పోలేదు ఆత్మ ఎట్టిదో గ)హింవలేక పోయితిని * అని ఇందు)డు నుడివెను,
ఇం|దునికి కలిగిన సంజేవా విషయము విని ఆయన ఆత్మజ్ఞాన మార్జమున అధికదూరము అ(గనరుడాయెనని గహీంచెను, ఇంకా కొలదికాలము _(బహ్మచర్యమును అవ లంబించిన యడల మనస్సును ఆవరించియున్న కల్ముషము తొలగి పోవుననియు, ఆయనకు ఆక్మేజ్ఞనము లభీం'చునని యు తలం చెను, ఆయనఖఇం[దునితో ఇటులనుడి వెనూలాోనాయన్తా నీసం జేపాము నరిమైనది. ఆత్ముఎట్టిదో సీవు ఇంకను (గహీం పలేకున్నావు, కాని ఇకను విజీషనమ పడవలసిన పనిలేదు, నాలుగు నంవత్సరములు బ్ర)వ్మాచర మును పాలించిన యడల నీవు సమ_న్హమును గహింపగలవ్రు, ”
(ప్రజాపతి మాటలువిని ఇ (ద్రుతు శాంతచిత్తుడాయును, సొలుగు సంవత్పరములే కడా! సామాన్యమైన విషయము, 96 సంవసక్సేరములు బక 'శ్రిచర్యము పాలింపగా ఈ నాలుగు సంనత్చ్పరములు కష్టమా ? అని కలంచెను, నాలుగు నంవ
48 ఉపనిషత్తుల కథలు
త్పరములు పూర్తిఅయిన వెటనే (వజాసతి ఒకరోజున ఇందునళు ఆత్మజ్ఞాన థు [పసాదిం చెను
౯ బిడ్డా, ఇంగకాలము క్రరీఠయును మనన్సువ ఆళ్ళ అవి గహించితివి, అ-దువలన నీవు వమియు[గహి..పజూలక పోయితివి. జవను మరణము'., బౌధలుా ఐవి ఆచ్నయు జేవాయునకు చంది" వీ. సుఖ, దుఃఖ, భయము"? మనన్సు నకు చె-దినవి. ఆత్మకు వీటితో స బంధిము తేదు. ఆత్మ డచేహాముగందుండ్, చేవాయమఘ నందుగల అంగస్ఫక్యంగ ముల దాగరాన్కు మనన్సు బుది చాగరాను సకల కార్యములు నెరవేర్చు కొను చుండును. ఆ*ాకు ఆది టేదుు అంతముబేదు, ఆయన చిరవైైళన్య మయుడు చిర ఆనందమయు డు.
ఇందు*డు సాంసారిక సుఖముల విషయమై తెలును కొనుటకు వచ్చియుండె*.. నూ" న 'వణ్చేక కలు. సాధన చేసిన పిమ్మట అనంత ఆ.ందన్నదూ ని తె: నికొని స్యర్ల రాజ్యమాన (వ వేశి.చను,
డేవతలు (బహను దర్శించుట డీ hoff
పూర్వకాలమున బేవతలకు; అసురులకు గొప్ప యుద్ధము జర గను, ఇట్టి యుద్ధములు వారిలో నరంచా జరుగసచు నే యుండును, అనురులు వరమేశ్యరుని మంగళ్ మయ నియమములను అ-గీకరింపనరైరి, వారు ప్రపంచ సృష్టిని తల్మకిందులు చేసి, దేవతలను న్యర్షమునుండి లేరిమి వైచి, మానవుల_పిన, (ప్రపంచమ్ముపెన ఎన్నియో అత్యా ఛారయలను గావి:చి తమ ఇచ్చ వచ్చినటుల సమస్త మును భగ్నము చేసీ కొన్ని స్థలములలో నూతన సృష్టిని చేసి తాము భోగ భాగ్యములను అనుభవించునుండిరి, వారిక్ య ఖ్రైములు లేవు, ధరగ్టము లేదు, వ చేవతవేను, ఈశ రుడు లేడు, తామే తమకు నర్యన్యమయు, తేమ పాణ వూూజయే తనుకు (కేస్టమైన పూజ! ఆ కారణముచేశ జే వారిని ఆసుకు అందురు. వారు జీనతలను గొరవింపరు, దేవశల దైవ మను, పరమెళ్యరుని, బుషులు (బహ్మ నానుముతో పూజిం చిన వానిని, ఆందరకంయు గొప్పవానిని, ఆందరికిని కర్త అయిన వానిని, నకల శ కిక్ మూల శక్తిని గురించి వ్మి యు ఎరుగరు, వారు ప్రపంచమునకు పరమ శత్రువులు,
ఉపనిషత్తులలో వర్ణింపబడిన ఆ మనా_త్తర (బహ బివయమను దేవతలకు కూడ తెలియదు, 'బేపతిలు కూడ
48 ఉపనివత్తుల కథలు
తామే గొప్పవారని తలం చెడ వారు, కాని దుషస్తాత్కులు అసురులు ఎచ్చటనుండి జని చారో ఎవరికిని తెలియకున్నది, వీరితో జేవతలు నిర్వహించ లేకున్నారు. ేవత్శా అసు రుల యుద్ధములో అప్పుడప్పుడు దేవతలే ఓడిపోవు చుండిరి,
(బన్నాను అసురులుగాని, చేవతలుగాని ఎరుగరు, (బహ అందరిని ఎరుగుదురు, ఆయన నృష్టికర్శ. ఆయన ఆందరిని పాలించునుు అందగిని భంంసము చేయును. ఆయన సర్యమయుడు, సర్వశ క్రి మంతుడు, ఆయన పరమ టదేవత, పరమనియంతే, ఆయన ఈ నిఖలభువనమునందు వ్యాపించి, సరుస్తమును అతికమించి విరాజిల్లు చుండును,
ఈ చేవాసురుల యుదములో బ్ర)వ్మా "'జేవతల"ే జయము కలిగించు చుండును, సరమేశరున కార్యములు గావించుట చేతనే బేవతలు పరమేశంరునకు [వియపా(త్రులైరి, ఊర్థ్యమున ద్యులోకము, నిమ్నతలమున భూలోకము, మన ఈ పృథివి, మద్య అనంత (గనానత[తచు లతో పూర్త మై న అంతరిత్ము = ఈ నమస్తనృష్టిని రశ్షీంచుట, పాలించు టయీ దేవతల కార్యము. అందరికి మంగళను సమకూర్చు టయే దేవతల (వ్రతము, కాని అసురులను తేరిమి వేయని యడల వారి అత్యాచారముల వలన అన్ని, వాయువు, సూర్వ్యుడు----మొద్శలే న వారెవరును తమతను కార్యములను నెర వేర్చు హొనుటవేదు, బుములు వేదములను పఠింసజూలర్చు రాజులు రాజ్యపాలన చేయజాలర్కు (పజలు నిశ్తాంతగా జీవి
7 దేవతలు (బవ్మాను దరి శం చుట 49
తములను గడుప జూల కున్నారు సృష్టికే నియవము నిరుడ కారస్టములు గాఏంచుటయే అసురుల ధిర్ణము | ! అందువలన "జీవరాజి ఇందు కు విడుగుల్". నర్యడా యుద్ధము జేయ వలసి యుండెను, అనురులచు అణచివేసి సృష్టిని రశ్షి ం'చు వారు ఇ్రిందు)డు శాక్ వురెనరు ? శతు)ప్రరమును ఆక మిం చట, శతు9వులశ ంయుద్ధము చేయుట, శతు)వుల నగర మును కొల్ల గెౌట్టుటు నగ చేను సును ధరంసము వేయుట), ఈ కార్యములు. ఒక ఎవెవునఫాా మరియొక వైపున, భక్కులగు రాజుల పొగకు యును కొనకు నగి రములను నిర్మించుట, వం తెనలను కట్టుట, మేఘమును విడుగుచేత బద్దలు జేసి ప్రపంచములో నీతల వారిని వగ్ధింన కోయుట, ఇవియే ఇంద్రుని దైనిక కార్యములు, ఇంద్రుడు (వసాదిం చిన వర్ణము వలన సస్య :.: లు పండును, గడ్డి ములచును, తత్ఫలిత ముగా రాజులు. బుములు ధన ధాన్యములతో నమ్బ ద్దులగువారు, రసయ క్ర తృణమునలన పుష్టివంతమై ధేను వులనుండి వాలు, పొలను'.డి ఘృతము పొందెడివారు, ఆశి) తులను రశ్రించుటకును, దేవతల శతువులను ధఢంసము చేయుటకును, ఇందుడు సర్యడా జాగరూకుడై యుండు వాడు, రాజులు, బుషులు ఇందు౪ని సపాయముతో ధన థాన్యములు, పాలు నెయ్యి, సంపాదించి సుఖముగా కాలము గడుప్రుచు ఇంద్రుని నంతృ ప్తి ఫొంకు యాగములు చేయు చుండువారు, ఇందుడు చేవతలతోనపహో యజ్ఞములో పొల్లొన్సి జబుషులు తయారు చేసీన సోమరనమును మవాదా నందముతో పానముేయువారు. బేవతలతో సమానమైన
క్0 ఉపనివత్తుల కథలు .
వారు మరియొళరు లేరనియు. అంత గొప్పవారు ఎవరు “కాజాలరనియు తలంచువారు, జీవతలు ఆమరులు యజ భలము వలన ఇందునక్షు, చేవతలకు బలము వృ పెం'బెడిదె, వారుఇంకనుఆసురులనుధ్య౧సము చేయువారు, వి శేవఉ త్చావా ముతో తమ కార్యములను చెరవేర్చుచుండెడివారు. యజ్ఞ శీలురగు బుషులు, రాజులు దేవతల నహాయముతో విజేష ముగా ధన ధాన్యుములను, భీనువులను పొండెడివారు, చేవ తల అఆను[గహాము వలన వారికి కరువు ఉండెడిదికాదు. ఎట్టి వ్యాధులును నంభవించెడివి కావు, ఆనావృష్టి అతివృ ప్రీ. ఉండెడిది కాదు అకాల వార్థక్యము, మృత్యువు నంభవీం డివి శావు. వారు వుత), 'పహాతులతో, విచ్విక సౌందర్య ముతో ఆనందముతో శత సంవత్సరములు జీవన యాత్రను గడౌపిడి వారు, దేవతలు, మానవులు యాగముల ద్యారా ఇటుల వకమై స్యర్ల, మర్హషిములను నువర్ల సూతముతో బంధించి పరమానందమును అనుభవించు వారు,
ఈ విఫాల సృష్టిలో బహ తనను ఇంకను ప్రకా శితములో చేయలేదు, బుషులు యజము చేయుచుండిరి. జేవతలకు సంతోషము కలుగ చేయుచుండిరి, క్రీ ర్రనములను పొడుచుండిరి, ఉత్సవములను గావించుచుండిరి. “దేవతలు మానవులకు (ప్రపంచమునకు హితకార్యములు గావించుచుం డిరీ, అసురులతో యుద్ధము చేయుచుండిరి, కాని మవాత్తరు మైన పర మేక(రుని గురించి ఎవరును ఎరుగరెరి. క నల "జీవతలు ఎరుగరు, అసురులు అసఅే ఎరుగరు, సృష్టిలోని
"బేవతలు (బిహ్మను దర్శించుట ఫ్1
గూఢమైన తం (పకటితమయ్యు కానటులే ఉండెను, బుములు తపస్పులో నిమగ్ను లె యుండిరి, ఇట్టి సమయ ములో మహత్తరుణైన (బహ్మకు ఒక కోరిక కలిగను.
పరిఫూర్లులు అగుదురుగాక * అని దీవిం చెను.
ఈ దినము నుండియీ బుషుల హృదయములలో ఉప నిషత్తుల తత్వము ప్రకాశిక మయ్యిను. యువీ. కంఠములలో ఉపనిషత్తుల మంత్రములు సంగీతమువ లె ధ్వనించుచుం జెను' "బీవతలు బ్రవా్యాశక్షిని గ్రహించి తాము మహిసూన్వితు ఛై, శ క్రివంతులై రి, అసురులు (బనవ్మాను గ)హింపజాలక య i రాం
"జీవతలకు ఆసురులకు మరల యుదము ఆరంభ మాయను. “దేవతలు హశాత్తుగా (బవాస్మశ “కివలన వక్ర శాలురై అసురులను సంప్రూర్హ ముగా కీడించిరి, చేవతలు మహా 'త్రరమైన జయమును పొందిరి, మాశ క్తి మవొా త్త మైనదని గర్వించిరి, జయ గెరవముచేత గర్వితు తై "జీవ తలు ఉత్సవము చేయ సనుకట్టిరి బివహ్ము బలము వలననే వారిక్ బలము కలిగిన దనియు బ్రవ్మాశ కి కి వలననే వారికి శకి చేకూరిన దనియు వారు గ)హింపలేక పోయిరి. అందు వలన చారు (టైహ్మను న్మరించుకొనలేదు. నూర్యుని వెలు తురు వల్ల నే చందునికి వెలుగు కలిగినది, చంద్రునకు స్వంత
రి ఉపనివత్తుల కథలు
నెలుగు వేదు, (బహ్యా అంత రమునంచుండి నమ_న్తమును చూచెను, నమ_స్తమును గ)హిొం చెను,
“ జేవతలు నాకు (పీయులు వారు నాసృష్టిని శాసిం చుచున్నారు, పాలించు చున్నారు, చేను వారికీ జూన సత్య ముల జ్యోతిని [పసాదింతును, వారు అసురులవఆె మిధ్యాథి మానముచే అంధులు కారు, ఉత్సవ త్నేత 9) మునకు జేవతేలు ఒక్కక రే వచ్చి నమా వేశ మగుచుండిరి, అగ్ని వచ్చెను, వాయువు వచ్చెను, వరుణ వచ్చెను, అశ్వినీ కుమారులు ఇద్దరు వచ్చిరి, ఉపా, ఆదితి వచ్చిరి ఆఖకున ేవరాజు ఇవద్రుడు వచ్చెను. ఉత్సవ". ఆరంభము కానుండెను, ఇట్టి సమయములో అద్భుతమైన జ్యోతి "తేజము కానుపిం ఇను, చేవతలు యిట్టిరా పమును ఎన్నడును చూడ లేదు, భాషతో వర్గింప జాలము అది వాస్తవముగా అనిర్ణచనీయ మైనది! విస్మయ మొందిరి, ఈ తిభువనములో వారికి తెలియనిది తేదని వారు తలుచికి నేడు తెలియని చాని వార్త వచ్చినటుల గ)హించిరి, ఈ తెలియసిజాసిని తెలుసు కొనవలయునని గోహీంచిరి. బేవత.ఎ వెనుకము దులు ఆలోచించి ఈ 'అపూూర ఏ పురువునివా గ్ర తెలుసుకొనుటకు నంకల్పించిరి, అగ్నితో క్రటుల నుడిపిడి,
ఆ * నీవు మాకు అగిణిని పివ్చు సాకు. ముఖము వంటి దానవు, నీకు సవున్తమాబు తెలియును. మూవత్నమున వే ఈ అవూర్వ వురువుని గురించి తెలుసుకొని రయ, శ
చ్పరతలు బవ్మాను దర్శించుట స్ట్ల్టీ
అగ్ని తనకుగల పరాక9మమును గురించి ఎరుగును, అందు వలన దేవతల ప్రతినిధిగా అతిగర్భముతో బయలుదేరి పోయెను,
అగ్ని ఆ పురువుని సమీిపమునకుమాత)మే పోయెను, అగ్ని ఆ ఫురువుని పృశ్నించుటకు ముంచే, ఆ పురుషుడే అగ్నిని ఇటుల వృశ్నించెను. నీన్ర ఎవరవు +?” ఆగ్ని సగర్భ్వముతో ఇటుల జవాబుచెప్పెను, “ నేను అగ్నిని, నేను జాత వేదను, ( అనగా జన్మించిన (పతి వస్తువును ఎరి గిన దానిని ) * అగ్ని జూతవేదనని పరిచయము. తెలియ జేసెను, కాని ఆ ఆశ్చర్యకరమైన ఫుకుషుని పరిచయమును అడుగజూాలక పోయెను. ఆ పురుషుడు అగ్నీ పరిచయమును పొందెను, మరల ఇటుల ప్రశ్నిం వెను,
ఎ, “సశ సీ పేరు తెలుసుకొంటిని, నీ పనినిగురించి సీకశిని గురించి తెలియ జేయుము.” అగ్ని ఈ సారికూడ నగరగముగా జవాబు యిచ్చెను, “ చేను ఈ [పపంచములో ఉన్న పడార్గముల నన్నిటిని కాల్చి వేయగలను *” “అలానా ఆట్లయినచో ఈ గడ్జిపోచను కాల్చివేయుము * అని ఆవుకు ముడు అగ్ని ఎదుట గడ్డిపోచను పడ వై చెను,
ఆగ్ని అనేక అరణ్యములను కాల్చి వేసినది. నేడు సామాన్యమైన గడ్డిపోచను కాల్పజాబలనా + డానికీ నవ్వు వచ్చెను, భయముకూడా కలిగను. ఏమ డఉానిలో ఏమి
కక ఉపనిషత్తుల కథలు
ఉన్నదోయని శంకించెను, అది తన యావళ్ళ కిని (వయో గించి జగలిం చెను, కాని [ప్రయత్నము విఫలమాయెను, చేడు లక అజ్ఞాత ఫురుముని సమతుమున ఆగ్నీయుక్క. అవాంకార మంతయు చూర్మ విచూర్లమై పోయును, సంనత్సరమాల కొలది మవాత్తర యజ్ఞములను నెవేర్చెను, ేవాసురుల సంగామములో అనుర వంశమునే నాశనము చేసి జయకీరీ టము భెంచి యుండెను నేడు ఈ అజ్ఞాకే వురుషుని వద్ద నమున్తయ పటాపసంచ పోయినా! దుఃఖముచేతృు అవమాన ముచేత శిరమును వంచువుని తిరిగి పోయెను, ఆ ఫురుషుని పరిచయమును ప్రశ్నించలేదు. అగ్ని తిరిగి వచ్చి ేవత లతో ఇటుల నుడీవెను_ “ చేను దగ్గయ చేనాజాూలక పోలిని, నేను అగ్నిని, కాని ఆ పురుషుని పరిచయము తెలుసుకొన జాలక పోతిని”
దేవతలు అగ్ని గావించిన [పయత్నములు వ్యర్థ మైన వని తెలుసుకొని విశేషముగా విచారించిరి, ఈ సారి వాయు వును పంపిరి, వాయువు కూడ తక్కు_వైనది కాదు. అగ్ని వలె: వాయువు ఆ ఫురుముని సమతమున నిలువబడినపుడు, ఆయన ముందుగానే “ నీవ్ర ఎవరవు *” అని [పళ్నించెను, “ణేను వా మవ్ఫను, మాతరివ్యను, అంతరిక్షమున విపారించు చుండును * అని వాయువు కూడ గర్వముతో జవాబు చెప్పెను, ఆ పురుషుజే మరల (పశ్నించెను.
= “నీపేరు తెలిసినది, కాని సీశ కి సామర్థ్యములు ఎట్టివి ? * వాయువుకూడ అగ్నివలెనె అహంకారముతో
జేపతలు బ)వహ్మూను దర్శించుట ర్క్
జవాబు చెప్పెను. “ నేను ఈ(వపంచములో ఉన్న వస్తువునెనను ఎగుకగొట్టగలను. ఆ వురువుడు వెంటనే ఒక గడ్డి పోచను పడవైచి దీనిని ఎగుర గొట్టుమని ఆజేశిం చెను కాని ఎంత ప)యత్నించినను లాభము లేకపోయెను, వాయువు (పళయ రుఃరూకరూపము దాల్చికూడ ఒక్క. తృణమును కదల్బ లేక పో మెను, అగ్నివ లెనే సిగ్గుపడి పోయి, తిరిగి వచ్చి, చేవతలకు తన వ్యర్థ ప)యత్నము ను గురించి తెలియ జేసెను. “ నేను న ప్రురుముని గురించి (గహింపజాలక పోయితిని శ అని జవాబు నాసాకు
దేవతలకు కూడ భయము కలిగెను, ఆశక్తి మంతు డగు ఆశ్చర్య పురుషుడు తేన మహిమచే మహిామాన్నితు చ చేవతల సమయమున పరమ రవుణీయ రూప ముతో (వకొళించుచున్నాడు, జేవతలు సమ స సృమునుచూచు చున్నారు, సమస్తమును గపహించుచున్నా రు, కాని నేడు దేవతల బుద్ధి నిస్తేజమై యున్నది. ఈ రవాస్యమును భేదిం చుటకు అసమర్థులె యున్నారు,
రణజయముచేత గరితమై ేవతల బుద్ధి తనమహీ మలో మహిమాన్విత మగుచున్న ఈ నమయములో, వారికి సమానులు లేరని తలంచుచున్న యూ సమయములో అభీ మాన శిఖరమునకుపోయి. నిర్లత్య దృష్టితో విశ్వములోని నిగూఢ రవాస్నకును (గహించుచున్న యా సమయములో, ఎంత కూ్రరముగా పతనము నంభవించినది ! వమి! ఈ
56 ఉపనిషత్తుల కథలు
ఆశ్చర్యము ! అభికూనమంగేయు, గౌరవ గర్వముంతయు నిమి షములో చూ ర్రఏభూర్ష మై పోయనా? ఇంక ఎవరిని పంపి నను లాభము తేదని తలచి చేవతలు దేవరాజు ఉందు నితో ఇటుల నుడివిరి_ * ఇందా, పీవుమాూకు రాజువు, ప్రీ శ్ర క్రీ సామర్థ ములకు సాటిలేదు నీవువెళ్ళి ఈ పురుషుడు ఎవరో తెలుసుకొనివచ్చి, పూకు తెలియ చేయుము, ఇందుడు నెమ్మదిగా ఆ పురుషుని సమీపమునకు మాత్రమే పోయెకు, ఇందు)డు ఆయనను భూడజాలక పోయెను ! జేవతల వినయము వేయి రేట్లు పెరుగునట్లు ఆశ్చర్య వురువుడు, ఆశ్చర్య భావముతో అదృళ్యు_డె వో యెను, ఇంద్రుడు అచటనే నిలువబడి ఉ.జెను. ఈ యన యేనా బేవబాజు సోమరసపొనముచేసి ఆనందముతో నృత్యమ చేయుచు “ నేను అమరుడ * నని తలంచువాడు ఈయనయీనా * అనురులను జయించి తనకుతానే మెచ్చు కొనుచు “ ఈ చదేవశకి అద్భుతమైనదని దీనిక, సాధ్యముకానిద లేదని” తల౦చువారు ఈయన యెనా ? “* పపంచములో రాజును, 'ేవశను, జేవ తల రాజును నేనేఆఅని కలంచినది యాయనయీనా?” “పిడుగు నాకు ఆ(స్త్రము అసురులునా గుర్తి, అగ్ని వాయువులు నా రెండు వాన్నములు, నా ఆలయనామము అమరావతి, నారథము పేరు పువ్పకము, ఆది ఆకాశమును దించుకుని గాలికం కు వేగముగా ప్రయాణము చేయును, నావావానము ఐరావతము, అశ రాజు ny వౌ, ఖబుసషులు యజ ముచేసి "శంస్టభా గమును నాకే అన్పంతురు. నన్ను సంతోష
8 జేవశలు బవ్మాను దర్శించుట $7
పెట్టుటకు నురనరులు, బుషులు రాజులు ఆందరును పయ చ్నించుచుందురు. నాకంకు గొప్పవా రెవరు” ఆని తలంచి నది యీయనయీనా ? ఇందుని అభిమానము (బద్దలై పోయెను. ఆయన శే కిఅంతేయు వ్య్వరమె పోయెను, “ఆశ
ర్యఫురుముని వేను చూడజాలక వోతినని * తలంచెను, ఇం దు“ని రాజడర్పము, ేవదర్చము _.. అంతయు అవృశ్నమె పోయెను, కాని ఇందుడు అగ్నివాయువులవ లె వెటనే తిరిగి పోలెదు, జెజ్ఞానుభావముళ నిల వబడి ఉండెను.
చేడు జేవతలకు శుభదినము, ఆకాశమంగేయు అద్భు తమగు జో తిరషయ రూపము డాల్చెను, ఆశ్చర్యముతో అ్రందు,ని శిరస్సు వంగిపోయెను, ఇంద్రుని నయనములలో విద్యుల్లతలు వెలుగుచుండెను, ఇంద్రుడు నిరీతీ.౧చిభూ చెను, అశాశమున ఆశ్చర్యమగు రమణీమణి మూర్తిని దర్శించెను, రమణి శోభాయ మానమై ఉండెను, సువర్ణ | ఆ భరణములు (వకాళించుచుండెను, ఆమె ేళాజ్యోతివలన దిక్కులన్నియు వకాశీంచు చుండెను. కల్యాణ కారి.౮ గు జననిరూపము డాల్సి ఢంజెను, ఆపరమ రమణీయ మూర్తిని దర్శించి నంత నే వరాభయములను (ప్రసాదించి ఇందు)నకు ఆనందమును కలి గించను ఇందు)సి మనస్సునందు ఆవరించియున్న అంధ కారము (క్రమముగా తొలగిపోయెను, ఉమాను దర్శించి తృప్తి పీ జింటెను, ఇాంతచిత్తుడ య్యెను, ఈమె నుంగభళచాయిని, (పేమరూపిణి కరుణామయి, దివ్యజ్యో లో, ఐశ్వర్యమూ రి రి! ఇ్రందు)డు నేడు శీష్యుడాయెను, ఆయన గర్వము ఆంతయు
ర్్రి ఉపనిషత్తుల కథలు
అణగిపోయిను, బూడిదగా ఆయనను (గహీంపలేకబి*యెను, థి శకి సామ ర్ధ్యముల చే ఆయనను సంపాదింస జేకపోయెను,
ఇందు ని ప్రశ్నకు ఉమా స్నిగ్గమాధుర కంఠముతో ఇటుల నుడివను-ో (బహ్మ*ి, ఉమా చెప్పినది... “ఆయన అళ్మా, ఆ బ్రహ్మ వీజయమువల్ర నే విజరుతొలగిపోను చుండెను. ఈమె, ఉమా, ఈమె మాత! ఈమె వేదమాత సాతోత్తు బ)హ్మావిద్య, (బవ్మాయొుక్క_. నిర్మల పీసాదము. (అవ్య యొక్క. అపారకరుణ యీామేయ్ీ! ఈమె ఎవరికి కారుణ్యమును (పసాదించినను ఆయనకు (బ్రహ్మవిద్య నుల భముగా లభించును. పరమ”దేవత పకాళిం చుటకు ముందు ఆమె దివ్యరూపము సూచనగా ఆవిర్భవించును, నకలనంశయ ములను తొలగించును,
ఇం[దుడు ఉమాను చూచి అభయము పొంగెను, భక్తిపూర్ష చితృముతో పళ్నించెనులాో అమ్మా, ఈ అశ్చ ర్యవురుషుడు ఎవరు 4౫ ప్రిందుడు మహిమాన్నితు లగుచుం దురు ఉమూ మచేమియు నుడువలేదు, ఇంధద్రుని హృదయ ములో పిద్యుల్లతలవ లె ఆవిగ్భవించి సకల సంశయములను తొలగించి ఇందు)ని నమత్సమునుండి నిమిషములో అదృశ్యమై పోయను. లఇందు)డు సూతన జన్మను నవజీవితమును పొం చెను.
దూరముగా బేవతలు ఇంద్రుని కొరకు అపేశ్చీంచు చుండిరి, కాని ఇప్పుడు ఆ లబ్రందుడు లేడు, ఉమాస్సర్శవలన
చేవతలు బ్రహ్మను దర్శించుట ర్ట
ఇందు)ని సయనములలో నూళనజ్యోతి వలుగుచుండెను, అమహాదత్తర వురుషుని నామము (బ్రహ్మా అని ఈశుభముహూ రృమున గ్రహించెను, బవ్శాయి అందరికంకెమహ_త్తరుడు (బహ్మ సమ న్త | పపంచములోని సకల రూసములు, ఈ విశ భువనమే ఆయన, ఆయన ఆత్మ ఆయన పరమాత్మ, అయన శకి, ఆయన శక్తివలననే అందరును శ క్తిశాలు రగుచు న్నారు. ఆయన జ్ఞానము వలననే అందరును జానులగు చున్నారు. ఆయన (ప్రకాశము వల్లనే అన్నియు (ప్రకాశించు చున్నవి, ఆయన ఇచ్చ వల్లే ఈ విశ్వము సృష్టింప బడు చున్నది ఆయన కార్యములకు నియంత, బుద్ధికి (పేశేవ కుడు ఆంతరమునకు అంతర్యామి, ఈ బన్నూశ క్రి వల్లచే శ_క్తిశాలురె విజయమును పొందితి మని ఇందు)డు (గహిం చెను,
ఇంద్రుడు (పథమమున బహ్మనిషయము గహిం చుటచే ఆయనయే "దేవతలలో (శేవ్యడాయెను. ఈసారి అందరును వకమై (బ్రహ్మయొక్క విజయోత్సవమును జయ ప)దముగా నెర వేర్చిరి,
కంక శంకర యం్వ్యూగారి
(పెబింంకద్ మక్ నందం మం ద) తౌ యం.
డి కి ౦ కాయి కూ.